telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు

నేడు.పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలను సీఎం సమీక్షించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి, అధికారులతో చర్చించనున్నారు.

గత ప్రభుత్వం అసంబద్ధ విధానం వల్ల ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించే అంశంపై , కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై చర్చ జరిగే అవకాశం ఉంది.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం, హోలో గ్రామ్ స్టిక్కర్ల స్కాంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు.

Related posts