వానకాలం పంట పెట్టుబడి ‘రైతుబంధు’ నిధులను జూన్ 26 నుండి విడుదల చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా
యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సెషన్లో రెండవసారి ప్రసంగించిన ఏకైక భారత ప్రధాని అయినందున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యునైటెడ్ స్టేట్స్లో రాష్ట్ర పర్యటన చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటేందుకు మదర్ ఇండియా స్థాపించడం గొప్ప విషయమని సినీ నటుడు సుమన్ అన్నారు. ఎరా క్లిక్స్ అధినేత నక్కా వెంకట్రావు స్థాపించిన మదర్ ఇండియా
భారతీయ అమెరికన్ అజయ్ బంగా శుక్రవారం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు, ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి అనే రెండు ప్రపంచ ఆర్థిక
మహానాడుతో రాజమహేంద్రవరం పసుపుమయమైంది. నేతలు, తెలుగు తమ్ముళ్లతో మహనాడు ప్రాంగణం సందడిగా మారింది. సాధారణ కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకూ అందరిలో మహానాడు జోష్ కనిపిస్తోంది.
ముంబయి: నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటామని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన తర్వాత, 2000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన రుణదాతగా కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్
జలమండలి ఉద్యోగుల క్షేమం కోసమే ఆరోగ్య శిబిరాలు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఎండీ దానకిశోర్ అన్నారు. జలమండలిలో పనిచేసే ఉద్యోగుల కోసం నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఎండీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల క్షేమం కోసం ఏటా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రస్తుతం తెరాస పార్టీ ఆవిర్భావ సభ వేడుక హైదరాబాద్ లోని HICC లో ఘనంగా జరుపుకుంటుంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యంహైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళగా
రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేలో ఈ చిత్రం తెరకెక్కింది.