గడువులోపు ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేయాలి, హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా & మురుగు నీటి పారుదల మండలి
నిర్ణీత గడువులోగా మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలని ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఫతేనగర్, ఖాజాకుంట, మియాపూర్ – పటేల్