telugu navyamedia

మంచినీటి స‌ర‌ఫ‌రా

గడువులోపు ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేయాలి, హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర మంచినీటి స‌ర‌ఫ‌రా & మురుగు నీటి పారుద‌ల మండ‌లి

navyamedia
నిర్ణీత గడువులోగా మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలని ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఫతేనగర్, ఖాజాకుంట, మియాపూర్ – పటేల్

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర మంచినీటి స‌ర‌ఫ‌రా & మురుగు నీటి పారుద‌ల మండ‌లి

navyamedia
జ‌ల‌మండ‌లి ఉద్యోగుల క్షేమం కోస‌మే ఆరోగ్య శిబిరాలు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని ఎండీ దాన‌కిశోర్ అన్నారు. జ‌ల‌మండ‌లిలో ప‌నిచేసే ఉద్యోగుల కోసం నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఆరోగ్య శిబిరం నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఖైర‌తాబాద్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో ఎండీ బుధ‌వారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల క్షేమం కోసం ఏటా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.