మురుగు నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభ సమయం సమీపిస్తున్న వేళ.. జలమండలి ఎండీ దానకిశోర్ వరుస తనిఖీలు చేపడుతున్నారు. గత నెలలో పలుమార్లు వాటిని పరిశీలించిన ఆయన..
నిర్ణీత గడువులోగా మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలని ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఫతేనగర్, ఖాజాకుంట, మియాపూర్ – పటేల్