మురుగు నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభ సమయం సమీపిస్తున్న వేళ.. జలమండలి ఎండీ దానకిశోర్ వరుస తనిఖీలు చేపడుతున్నారు. గత నెలలో పలుమార్లు వాటిని పరిశీలించిన ఆయన..
జలమండలిలో మహిళా ఉద్యోగులకు సన్మానం ఒక దేశ నాగరికత ఆ దేశ మహిళలకు ఇచ్చే గౌరవాన్ని బట్టి తెలుస్తుందని ఎండీ దానకిశోర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా