ఎస్టీపీల నిర్మాణ పనుల్ని వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఎండీ దానకిశోర్ అధికారులకు సూచించారు. మిరాలం చెరువు, జలమండలి ఎస్టీపీల ప్రాజెక్టు ప్యాకేజీ – 2
నిర్ణీత గడువులోగా మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలని ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఫతేనగర్, ఖాజాకుంట, మియాపూర్ – పటేల్
తెలంగాణ ప్రజల ఎన్నో ఏళ్ల స్వరాష్ట్ర కాంక్షను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సాకారం చేశారని జలమండలి ఎండీ దానకిశోర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జలమండలిలో