కస్టమ్స్ అధికారులకు ఒక్కోసారి కొంతమంది నేరగాళ్లు డ్రగ్స్ ను వివిధ సరికొత్త పద్ధతుల్లో సప్లై చేస్తూ షాకిస్తుంటారు. ఇటీవల క్రమంగా బల్లులను తరలిస్తున్న మహిళను అరెస్ట్ చేసి,
తెలంగాణ ఇంటర్ బోర్డును పోలీస్ స్టేషన్గా మార్చారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ దుయ్యబట్టారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ
పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్
వ్యవస్థ మారనంత కాలం అధికారులపై రాజకీయ నేతలు పెత్తనం చేస్తారని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ లో రెవెన్యూ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ ఆయన
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా దారుణమైన విషయమని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. హన్మకొండలో ఈరోజు విలేకరులతో ఆమె మాట్లాడుతూ దాదాపు ఇరవై
ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. వారణాసి లో ప్రధాని మోదీపై ప్రియాంకగాంధీ పోటీ
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలేనని కాంగ్రెస్ నేత, కరీంనగ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కలక్టరేట్ల వద్ద దర్నాకు పిలుపునిచ్చింది. 31 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఈరోజు
తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని జనసేన డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు సీఎం కేసీఆర్ నివాసమైన
హైదరాబాద్ ఉప్పుగూడ కృష్ణానగర్లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే నరేశ్ అనే బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు.
ఉత్తరప్రదేశ్ లోఓ ముస్లిం కుటుంబం మత సామరస్యాన్ని చాటి అందరికీ ఆదర్శంగా నిలిచింది. పెళ్లిపత్రికలో సీతారాముల ఫొటోను ముద్రించి అందరూ ఒక్కటేనని చాటింది. వివరాల్లోకి వెళితే యూపీలోని