తెలంగాణ సర్కారు పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. శుక్రవారం బీజేపీ నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
తెలంగాణ ఎమ్మెల్సీ రాములు నాయక్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తుది తీర్పు వచ్చేవరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరపొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వానికి, మండలి
తెలంగాణ శాసనసభలో నూతన మున్సిపాలిటీ చట్టం బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు కొన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ లో కొత్త మున్సిపాలిటీ బిల్లు, పంచాయతీరాజ్ 2వ సవరణ బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు.
నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే తన మనవడి పై పై చర్యలు తీసుకోవచ్చని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. పోలీస్ ఉన్నతాధికారి వాహనంపై కూర్చొని
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నూతన మున్సిపల్ నూతన చట్టంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కొత్త మున్పిపల్ చట్టంతో పూర్తి పారదర్శకత వస్తుందని తెలిపారు.
విద్యావంతులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కల్పించేందుకు ఈ నెల 20న విజయనగర్కాలనీ ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్లోని హైదరాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి
దేశమంతా ఒకే రేషన్ కార్డు విధానం తెస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో కొత్త కార్డులు జారీచేస్తే మళ్లీ ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశ్యంతో కొత్త కార్డుల జారీ నిలిపివేసినట్లు
కాంగ్రెస్ నేత, టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్ష పదవికి పోటీపడతానని ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ పడతానని
రోజు ఈ ప్రపంచంలో ఎన్నో వింతలూ విడ్డురలు జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పటి సైన్స్ కు అందకపోయినా, నిజం అని నమ్మేవాళ్ళు ఈ దేశంలో బోలెడుమంది. అలాంటి విచిత్రాలలో..
ఈ నెల 20న నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విజయనగర్కాలనీ ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్లోని హైదరాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి