పశుసంవర్ధకశాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ .. నియోజక వర్గం ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు పలు ప్రాంతాల్లో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. శనివారం తన నియోజక
ట్రాఫిక్ రద్దీపై మున్సిపల్శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు నగరంలో అవకాశం ఉన్న స్లిప్రోడ్లపై (ప్రధాన రోడ్లకు అనుసంధానం చేసేవి) మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఉన్నతాధికారులతో
ఆర్టీసీ సమ్మె లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్త బంద్ పాటిస్తూ ఆర్టీసీ కార్మికులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగిన బంద్కు ప్రతిపక్షపార్టీలు పూర్తి
చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈఎస్ఐ కుంభకోణం నిందితురాలు పద్మ ఆత్మహత్యకు యత్నించారు. ఈఎస్ఐ సంయుక్త సంచాలకురాలిగా ఉన్న పద్మను ఇటీవల ఏసీబీ అధికారులు అరెస్టు
తెలంగాణలో శనివారం సాయంత్రంతో హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 21న జరుగుతుంది. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడుతాయి. హుజూర్నగర్తో పాతో
హైదరాబాద్ నగరంలో ఓ పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న పురాతన సరాయి బిల్డింగ్ ఉన్నపళంగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం సిరిసిల్ల నియోజకవర్గంపై హైదరాబాద్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
హుజూర్నగర్ ఉప ఎన్నికలు అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఉడిపోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి జోస్యం చెప్పారు. హుజూర్నగర్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన
ఆర్టీసీ జేఏసీ ఈరోజు తలపెట్టిన తెలంగాణ బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంద్కు మద్దతుగా శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్లో