telugu navyamedia

తెలంగాణ వార్తలు

సమస్యలు తెలిపేందుకు.. ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు .. : తలసాని

vimala p
పశుసంవర్ధకశాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ .. నియోజక వర్గం ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు పలు ప్రాంతాల్లో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. శనివారం తన నియోజక

ట్రాఫిక్ రద్దీపై .. కేటీఆర్ సమీక్ష .. కొత్త దారులే సరైనవా ..

vimala p
ట్రాఫిక్‌ రద్దీపై మున్సిపల్‌శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు నగరంలో అవకాశం ఉన్న స్లిప్‌రోడ్లపై (ప్రధాన రోడ్లకు అనుసంధానం చేసేవి) మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఉన్నతాధికారులతో

విజయవంతంగా రాష్ట్ర బంద్ .. దిగిరాని ప్రభుత్వం.. పోరాటాన్ని ఉదృతం చేస్తాం .. : అశ్వత్ధామరెడ్డి

vimala p
ఆర్టీసీ సమ్మె లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్త బంద్ పాటిస్తూ ఆర్టీసీ కార్మికులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగిన బంద్‌కు ప్రతిపక్షపార్టీలు పూర్తి

ఈఎస్‌ఐ కుంభకోణం : … నిందితురాలు పద్మ .. ఆత్మహత్యాయత్నం..

vimala p
చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఈఎస్‌ఐ కుంభకోణం నిందితురాలు పద్మ ఆత్మహత్యకు యత్నించారు. ఈఎస్‌ఐ సంయుక్త సంచాలకురాలిగా ఉన్న పద్మను ఇటీవల ఏసీబీ అధికారులు అరెస్టు

ముగిసిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం..

vimala p
తెలంగాణలో శనివారం సాయంత్రంతో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఉప ఎన్నిక పోలింగ్‌ అక్టోబర్‌ 21న జరుగుతుంది. అక్టోబర్‌ 24న ఫలితాలు వెలువడుతాయి. హుజూర్‌నగర్‌తో పాతో

ఉత్తమ్, పద్మావతి, రేవంత్ రెడ్డిపై సీఈసీకి ఫిర్యాదు

vimala p
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల పై ఈసీకి అడ్వకేట్ జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, రేవంత్ రెడ్డిపై సీఈ ఓ

సూర్యపేట అభివృద్ధి పై చర్చకు సిద్ధమా.. ఉత్తమ్ కు మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్

vimala p
సూర్యపేట అభివృద్ధి పై చర్చకు సిద్ధమా ఉత్తమ్ కు మంత్రి సవాల్ విసిరారు. 20 ఏండ్లుగా శాసనసభ్యుడిగా, మంత్రిగా కేంద్ర, రాష్ట్రాలలో అధికారం లో ఉండి చేసింది

నాంపల్లి స్టేషన్ దగ్గర కూలిన పురాతన భవనం

vimala p
హైదరాబాద్ నగరంలో ఓ పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న పురాతన సరాయి బిల్డింగ్ ఉన్నపళంగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

సిరిసిల్ల నియోజకవర్గంపై కేటీఆర్‌ సమీక్షా సమావేశం

vimala p
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ శనివారం సిరిసిల్ల నియోజకవర్గంపై హైదరాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

టీఆర్‌ఎస్‌ ఆదరణను చూసి కాంగ్రెస్‌, బీజేపీలు భయపడుతున్నాయి: మంత్రి సత్యవతి

vimala p
హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. 

ఎన్నికలు అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఉడిపోతుంది: ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి

vimala p
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలు అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఉడిపోతుందని టీఆర్ఎస్   ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్‌రెడ్డి జోస్యం చెప్పారు. హుజూర్‌నగర్‌ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన

తెలంగాణ బంద్ కు మద్దతు.. తెగిపడ్డ బొటనవేలు

vimala p
ఆర్టీసీ జేఏసీ ఈరోజు తలపెట్టిన తెలంగాణ బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంద్‌కు మద్దతుగా శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో