telugu navyamedia

తెలంగాణ వార్తలు

హైద్రాబాద్ లో రోడ్డెక్కిన వాహనాలు.. సిగ్నల్స్ వద్ద భారీగా ట్రాఫిక్!

vimala p
 లాక్ డౌన్  నిబంధనలు సడలించడంతో  హైదరాబాద్ నగరంలో వాహనాలు రోడ్డెక్కాయి. ప్రధాన కూడళ్లలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, చెక్ పోస్టులను తొలగించారు. ప్రజలు ఏ మాత్రం

ప్రయాణికులు లేక బస్సులు వెలవెల!

vimala p
లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో 57 రోజుల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిన్న రోడ్డేక్కాయి. కరోనా భయంతో ప్రయాణాలకు ఎవరూ మొగ్గు చూపలేదు. ప్రయాణికులు లేక బస్సులు

కేసీఆర్, జగన్ కూర్చొనే పోతిరెడ్డిపాడు పనులకు జీవో: కోమటిరెడ్డి ఫైర్

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌ను ప్రగతి భవన్‌లోకి ఎలా రానిచ్చారు? అని కాంగ్రెస్ నేత

లిఫ్ట్ ప్రాజెక్టుల కమీషన్ల కోసమే కేసీఆర్‌ కుట్రలు: రేవంత్‌రెడ్డి

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. లిఫ్ట్ ప్రాజెక్టుల పేరిట కమీషన్ల కోసమే కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.పోతిరెడ్డిపాడుపై వీరోచిత

కేసీఆర్‌ భాష అభ్యంతరకరంగా ఉంది: కిషన్ రెడ్డి

vimala p
కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ పై తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్

టెన్త్ పరీక్షలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

vimala p
తెలంగాణలో వాయిదాపడ్డ పదో తరగతి‌ పరీక్షలను తిరిగి నిర్వహించాడానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరీక్షలను జూన్‌ 8 తర్వాత నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. పరీక్షలు

హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాదు: ఉత్తమ్

vimala p
కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పూర్తిస్థాయిలో కొవిడ్‌-19 పరీక్షలు చేయకుండానే సూర్యాపేటను కరోనా‌

మైనర్ బాలికతో 37 ఏళ్ల వ్యక్తి రెండో పెళ్లి!

vimala p
 రంగారెడ్డి జిల్లాలో 13 ఏళ్ల మైనర్ బాలికను 37 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు.  జిల్లాలో జరిగిన ఈ బాల్య వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జర్నలిస్టులకు కరోనా పరీక్షలు చేయండి: తెలంగాణ గవర్నర్

vimala p
కరోనా వైరస్ కట్టడిచేసే నేపథ్యంలో వార్తా సేకరణలో ముందుండి సమాచారాన్ని సమాజానికి చేరవేస్తున్న జర్నలిస్టులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయాలని

జగత్ తో ఎలాంటి విభేదాలు లేవు: కేసీఆర్

vimala p
శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు కాల్వ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో ఇటీవల ఏపీ, తెలంగాణ వివాదం నెలకొన్న నేపథ్యంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ

రైట్ రైట్ .. తెలంగాణలోరోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు!

vimala p
లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్‌ మార్చి 22న లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు

నజరానా ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దు: టీఆర్ఎస్ఏంఏ విజ్ఞప్తి

vimala p
ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ఇతర కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల కొరకు వాట్స్అప్ ల ద్వారా చేస్తున్న ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దని తెలంగాణ గుర్తింపు పొందిన