లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో హైదరాబాద్ నగరంలో వాహనాలు రోడ్డెక్కాయి. ప్రధాన కూడళ్లలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, చెక్ పోస్టులను తొలగించారు. ప్రజలు ఏ మాత్రం
లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో 57 రోజుల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిన్న రోడ్డేక్కాయి. కరోనా భయంతో ప్రయాణాలకు ఎవరూ మొగ్గు చూపలేదు. ప్రయాణికులు లేక బస్సులు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం జగన్ను ప్రగతి భవన్లోకి ఎలా రానిచ్చారు? అని కాంగ్రెస్ నేత
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి విమర్శలు గుప్పించారు. లిఫ్ట్ ప్రాజెక్టుల పేరిట కమీషన్ల కోసమే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు.పోతిరెడ్డిపాడుపై వీరోచిత
తెలంగాణలో వాయిదాపడ్డ పదో తరగతి పరీక్షలను తిరిగి నిర్వహించాడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరీక్షలను జూన్ 8 తర్వాత నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. పరీక్షలు
కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పూర్తిస్థాయిలో కొవిడ్-19 పరీక్షలు చేయకుండానే సూర్యాపేటను కరోనా
కరోనా వైరస్ కట్టడిచేసే నేపథ్యంలో వార్తా సేకరణలో ముందుండి సమాచారాన్ని సమాజానికి చేరవేస్తున్న జర్నలిస్టులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయాలని
శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు కాల్వ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో ఇటీవల ఏపీ, తెలంగాణ వివాదం నెలకొన్న నేపథ్యంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ
లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ మార్చి 22న లాక్డౌన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు
ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ఇతర కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల కొరకు వాట్స్అప్ ల ద్వారా చేస్తున్న ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దని తెలంగాణ గుర్తింపు పొందిన