హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాదు: ఉత్తమ్
కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పూర్తిస్థాయిలో కొవిడ్-19 పరీక్షలు చేయకుండానే సూర్యాపేటను కరోనా