telugu navyamedia

తెలంగాణ వార్తలు

భారత్ బయోటెక్ నుంచే తొలి వ్యాక్సిన్: కేటీఆర్

vimala p
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోసం పలు దేశాలు ప్రయోగాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ భారత్

తెలంగాణలో కరోనా మహోగ్రరూపం..కొత్తగా 1,286 మందికి పాజిటివ్‌

vimala p
తెలంగాణలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన వైరస్ ఈ మధ్య పల్లెలకు పాకడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు

రాజయ్య నిరాడంబర రాజకీయ నాయకుడు: కేసీఆర్

vimala p
సీపీఎం సీనియర్ నాయకుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే,సున్నం రాజయ్య, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారని తెలంగాణ సీఎంవో

కరోనాతో కన్నుమూసిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే

vimala p
సీపీఎం సీనియర్ నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అనుమానించిన కుటుంబ

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక రాత్రి 11 గంటల వరకు షాపులు!

vimala p
తెలంగాణలో మందుబాబులకు సర్కార్ శుభవార్త చెప్పింది. మద్యం దుకాణాల వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాత్రి 9.30 గంటల వరకు అనుమతి ఉండగా.. ఇప్పుడు

కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు: గుత్తా

vimala p
కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పోతిరెడ్డిపాడు ద్వారా

కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి మరొకరికి గాయాలు!

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి లో ఈ ఘటన చోటుచేసుకొంది. రోడ్డుపై నిర్లక్ష్యంగా

తెలంగాణ బీజేపీ నూతన కమిటీ ఎంపిక

vimala p
తెలంగాణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. 23 మందితో కూడిన నూతన కమిటీ ఏర్పాటైంది. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు,

‘సాఫ్ట్‌వేర్ శారద’కు అండగా నిలిచిన టిటా!

vimala p
లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎన్నో సంస్థలు వేతనాలు చెల్లించే పరిస్తితి లేక ఉద్యోగులను తొలగించారు. .అందులో భాగంగా వరంగల్

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1,891 మందికి పాజిటివ్‌

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో

ఏపీ ఉద్యోగులకు జూలై నెల జీతం ఆలస్యం!

vimala p
ఏపీ ఉద్యోగులకు జూలై నెల జీతం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 5 తరువాతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే అవకాశం ఉంది. అలాగే

పోతిరెడ్డిపాడు పెంచితే తెలంగాణకు చుక్కనీరు రాదు: ఉత్తమ్

vimala p
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే తెలంగాణకు చుక్క నీరు కూడా రాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. అదే జరిగితే తెలంగాణ ఆరు టీఎంసీల నీటిని నష్టపోతుందని