కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటిస్తూ సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలో పర్యాటక కేంద్రాలు ఇటీవల తెరుచుకున్నాయి. హైదరాబాద్లోని పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలు, పురావస్తు, చిత్ర
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య
తెలంగాణ మంత్రి కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా పిలుపునిచ్చిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’కు మంచి స్పందన వస్తోంది. ఆయన పిలుపుకు స్పందించి పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు
కరోనా వచ్చిందనే అనుమానంతో జిల్లా స్థాయి రిటైర్డ్జడ్జి మనస్తాపం చెందారు. సూసైడ్నోట్ రాసి తన గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మియాపూర్ పోలీసస్టేషన్ పరిధిలో
హైదరాబాద్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంఖ్య పెరుగుతోంది. మంచి ఉద్యోగం, జీతం అన్నీ ఉన్నా పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలో రమ్యకృష్ణ అనే
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. కేసుల
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ అపాయింట్
సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంజీర రచయితల సంఘం సోలిపేట రామలింగారెడ్డిపై స్వప్న సాధకుడు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నీకు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మాణికం ఠాగూర్,
తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ పాలనలో కాంట్రాక్టులు, కమీషన్లు, కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ లాంటి అబద్ధాల