కరోనా వైరస్ గురించి మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మోహన్లాల్.. అందరూ కలిసి చప్పట్లు కొట్టడం వలన కరోనా వైరస్
అల్లూరిని చూడని వాళ్లకు అల్లూరి అంటే ఇలాగే ఉండేవారా అన్నంతగా అద్భుతంగా చూపించారు. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ రోమాలు నిక్కబొడుకునేట్టు ఉన్నాయి. కీరవాణి బ్యాగ్రౌండ్
గత ఆదివారం నాడు ప్రధాని మోడీ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ చాలా మంది రోడ్లు మీద కనిపించడంతో
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్డౌన్ పేరుతో ఎవరినీ బయటకు రానీయకుండా ఇంట్లోనే ఉంచుతున్నారు. కాగా.. అటు పలువురు రాజకీయ, సినీ
కరోనా ఎఫెక్ట్తో సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో రకరకాల ఫన్నీ ఇన్సిడెంట్స్ని ఫొటోలు, వీడియోలు తీసి.. అభిమానులు ఉత్సాహంలో నింపుతున్నారు. కొందరు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంటే..
దేశంలో మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా.. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్ కోసం ఆయా ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చాయి. ఈ క్రమంలోనే స్టైలిష్
రామ్ చరణ్ శుక్రవారం 35వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. ఇన్స్టాలో చిన్నవయసులో చెర్రీతో పాటు ఉన్న ఫొటోను షేర్ చేశారు.
రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్, మార్చి 27 తన జన్మదినాన్ని జరుపుకోనున్నారు. అయితే ప్రస్తుతం
కరోనా వైరస్ను పూర్తిగా నిర్మూలించే ప్రయత్నంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు సినీ తారలు. ముఖ్యమంత్రి సహాయ నిధులకు తమ వంతు బాధ్యతగా భారీ విరాళాలు అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్,