అన్ని చదువులు పాతకాలం నాటి వానాకాలం చదువులకంటే ఘోరంగా మారిపోయాయని; చదువు పూర్తిచేసుకుని బయటకు వచ్చిన విద్యార్థికి కనీస సంస్కారాలు కూడా ఉండటంలేదని మొత్తానికి విద్యావిధానం గురించి
నవోదయ విద్యాలయ సమితి(ఎన్.వి.ఎస్) లో వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీలలో ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), అసిస్టెంట్ కమీషనర్(అడ్మిన్), అసిస్టెంట్ అండ్ కంప్యూటర్
ఏపీలో మరో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దీనికోసం రాజధాని అమరావతి ప్రాంతంలో దాదాపు 150-200 ఎకరాల్లో ఈ కొత్త వర్సిటీ రూపుదిద్దుకోనుంది. అత్యున్నత ప్రమాణాలతో
దేశవ్యాప్తంగా ఉన్న విద్యాలయాలలోనే సీట్లు మిగిలిపోతున్న దృశ్యం ఒకవైపు, మరోవైపు నకిలీ సర్టిఫికెట్ జారీ ముఠాలు, ఇవి చాలవు అన్నట్టుగా తాజాగా నకిలీ యూనివర్సిటీ లు కూడా
మహిళలకు కఠినమైన బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయం కాదనే ఉద్దేశ్యంతో రైల్వే శాఖ ఆయా విభాగాలలో వారిని నిలువరించే యోచనలో ఉంది. దానిలో భాగంగా, కఠినమైన, అనుకూల
ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండే మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆన్లైన్లో గురువారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లావ్యాప్తంగా మొత్తం 10
తమిళనాడులో ఓ కలక్టర్ తమ కూతురు ను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. తమ పిల్లల భవిష్యత్ కోసం ప్రయివేటు స్కూళ్లల్లో చదివించాలని ప్రభుత్వ అధికారులు కోరుకుంటారు. మూడు సంవత్సరాల
మరో ఐదారేళ్ళ ఐటీ రంగానికి ఢోకాలేదంటున్నారు ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ గ్లోబల్ హెడ్ రాజన్న.వి. కొత్త ఏడాదిలోనే కాదు.. కనీసం వచ్చే అయిదారేళ్లపాటు దేశీయ సాఫ్ట్వేర్
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక ఇచ్చింది. ఎప్పట్నుంచే పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త