అన్ని రంగాలలో ముందుండాలి అనే అపోహలో ఎంతసేపు ఉన్నా టెక్నాలజీ అంటూ పరుగులు పెడుతున్నారు. అదే స్థాయిలో వ్యవసాయ రంగం కూడా నిర్లక్ష్యానికి గురిఅవుతుంది. అందుకే వ్యవసాయ
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజేతగా నిలిచిన తొలి గిరిజన యువతిగా కేరళకు చెందిన శ్రీధన్య సురేష్ రికార్డులకెక్కింది. విశేషమేమిటంటే ఈమె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ
దేశంలోనే అత్యున్నత సర్వీసుగా భావించే ఉద్యోగాల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్ తుది ఫలితాల్లో 35 మందికిపైగా తెలుగు విద్యార్థులు అత్యున్నత
పదో తరగతి పరీక్షలు బుధవారం ఇంగ్లిష్-2తో రాష్ట్రంలో ముగిశాయి. నిన్న చివరిరోజు 99.61 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బీ సుధాకర్
సుదీర్ఘ చరిత్ర గల హైదరాబాద్ నిజాం కళాశాలకు న్యాక్ అక్రిడేషన్లో బి ప్లస్, ప్లస్ గ్రేడ్ వరించింది. కాగా ఫిబ్రవరిలో న్యాక్ అక్రిడేషన్ గ్రేడ్ సందర్భంగా ఫిబ్రవరిలో
ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక డీఎస్సీ గడువును ప్రభుత్వం పొడగించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారంతో దరఖాస్తు స్వీకరణ గడువు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డిప్యూటీ సెక్రెటరీ, ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోగలరు. జీతం నెలకు రెండు లక్షలు. సంస్థ
భారతీయులు దుబాయ్, షార్జా, ఖతార్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. అనేక అరబ్ దేశాల నిర్మాణంలో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే
తెలంగాణ రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) కాలేజీల్లో సీట్ల భర్తీకి మే 22న నిర్వహించే డీఈఈసెట్- 2019 దరఖాస్తుల గడువు ఏప్రిల్ 15 వరకు
ఆంగ్ల మాధ్యమం తరగతులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానునున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష