telugu navyamedia

రాజకీయ

జగన్ నివాసంలో ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం… అసలు నిజం బయటపెట్టిన లోకేష్

vimala p
ఈ రోజు ఉదయం నుంచి ఒక వార్తా హల్చల్ చేసింది. జగన్ నివాసంలో ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందంతో భేటీ అయ్యారు. 13 మంది పారిశ్రామకవేత్తల బృందం, జగన్

భూటాన్‌లో కూలిన ఆర్మీ హెలికాప్ట‌ర్..ఇద్ద‌రు పైల‌ట్లు దుర్మరణం

vimala p
భూటాన్‌లో ఈ రోజు భార‌త ఆర్మీకి చెందిన చీతా హెలికాప్ట‌ర్ కుప్పకూలింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు పైల‌ట్లు దుర్మరణం చెందారు. ప్ర‌మాదంలో మృతిచెందిన వారిలో లెఫ్టినెంట్ క‌ల్న‌ల్

మన తీరప్రాంతంపై దాడికి ప్రయత్నించే అవకాశం: రాజ్ నాథ్ సింగ్

vimala p
పొరుగుదేశానికి చెందిన తీవ్రవాదులు దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. తీవ్రవాదులు మన తీరప్రాంతంపై దాడికి పాల్పడే

టీసిఎల్ భూమి పూజ చేస్తూ రోజా పోస్ట్… ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు… ఎందుకంటే ?

vimala p
నగరి ఎమ్మెల్యే రోజా ఫైర్ బ్రాండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక చంద్రబాబు, లోకేష్ పై అయితే రాజకీయ వ్యాఖ్యలే కాకుండా బాడీ షేమింగ్ చేస్తూ

హుజూర్ నగర్ లో ఉత్తమ్ భార్యను పోటీకి ఎలా నిలుపుతారు?: కర్నె ప్రభాకర్

vimala p
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీటీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను బచ్చా

మంగళగిరి అభివృద్దికి రూ.1500 కోట్లతో ప్రతిపాదనలు: ఎమ్మెల్యే ఆర్కే

vimala p
మంగళగిరి అభివృద్దికి రూ.1500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా

తప్పుడు రికార్డులతో నిందలు..వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు ఫైర్

vimala p
వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిష్టను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు.,

చైనాపై ఎందుకు మాట్లాడటం లేదు?: ఇమ్రాన్ ను ప్రశ్నించిన అమెరికా

vimala p
చైనాలో అణచివేతకు గురవుతున్న ముస్లింల గురించి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎందుకు మాట్లాడటం లేదని అమెరికా ప్రశ్నించింది. ఐక్యరాజ్యసమతి సాధారణ సమావేశాల సందర్భంగా కశ్మీర్ లో

టీటీడీని కూడా తెలంగాణకు అప్పగించేస్తారా?: ఎమ్మెల్సీ అశోక్‌బాబు

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో జగన్‌ కీలుబొమ్మలా మారిపోయారని అన్నారు. ఏపీ ప్రజల

నేడు ఈడీ విచారణకు శరద్ పవార్..కార్యలయం వద్ద భారీ ఆందోబస్తు

vimala p
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతానికి జనాలు భారీ సంఖ్యలో రాకుండా ఆంక్షలు

సింగరేణి చేతికి .. ఒడిశా బొగ్గుగనుల…

vimala p
తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో బొగ్గు గనులు అధికసంఖ్యలో ఉన్నాయనే సంగతి తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. భూమి పైపొరల్లో బొగ్గు తగ్గిపోవడంతో లోపలి

ఈ.ఎస్.ఐ లో అవినీతి … డైరెక్టర్ దేవికా రాణిని … అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు…

vimala p
తెలంగాణలోని ఈ.ఎస్.ఐ లో అవినీతి అక్రమాలు జరగటం పై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. పేద కార్మికుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసే సొమ్ముతో ఆర్థిక నేరాలకు