భూటాన్లో ఈ రోజు భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మృతిచెందిన వారిలో లెఫ్టినెంట్ కల్నల్
పొరుగుదేశానికి చెందిన తీవ్రవాదులు దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. తీవ్రవాదులు మన తీరప్రాంతంపై దాడికి పాల్పడే
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీటీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను బచ్చా
మంగళగిరి అభివృద్దికి రూ.1500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా
వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిష్టను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు.,
చైనాలో అణచివేతకు గురవుతున్న ముస్లింల గురించి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎందుకు మాట్లాడటం లేదని అమెరికా ప్రశ్నించింది. ఐక్యరాజ్యసమతి సాధారణ సమావేశాల సందర్భంగా కశ్మీర్ లో
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో జగన్ కీలుబొమ్మలా మారిపోయారని అన్నారు. ఏపీ ప్రజల
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతానికి జనాలు భారీ సంఖ్యలో రాకుండా ఆంక్షలు
తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో బొగ్గు గనులు అధికసంఖ్యలో ఉన్నాయనే సంగతి తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. భూమి పైపొరల్లో బొగ్గు తగ్గిపోవడంతో లోపలి