telugu navyamedia

రాజకీయ

ఆర్థిక వ్యవస్థను జగన్ పట్టించుకోవట్లేదు: యనమల

vimala p
ఏపీ సీఎం జగన్ పై శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను జగన్ అసలు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కనీస

వచ్చేనెల నుంచి విదేశాలకు విమాన సేవలు..?

vimala p
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశీయ విమాన సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా తిరిగి ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు

లాక్ డౌన్ వల్ల నెలకు రూ.10 కోట్ల నష్టం: మంత్రి అవంతి

vimala p
లాక్ డౌన్ కారణంగా పర్యాటక శాఖ నెలకు రూ.10 కోట్ల మేర ఆదాయం కోల్పోయిందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో

తూర్పు దేశాలు కరోనాను కట్టడిచేశాయి: రాజీవ్ బజాజ్

vimala p
లాక్‌డౌన్‌ వల్ల కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు

సరికొత్త పారిశ్రామిక విధానానికి రూపకల్పన: మంత్రి గౌతమ్ రెడ్డి

vimala p
అవినీతికి చోటివ్వని పారిశ్రామిక విధానానికే తమ ప్రాధాన్యత అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు నిర్వహించిన ఇండస్ట్రియల్ టాస్క్

అమరావతిని పరిపాలన రాజధానిగా ప్రకటించాలి: కన్నా డిమాండ్

vimala p
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా అమరావతిని ప్రకటించాలని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజధాని రైతుల ఆందోళనలపై కన్నా స్పందించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన

పూర్తయిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు: చంద్రబాబు ఫైర్

vimala p
తమ హయాంలో పూర్తయిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారని వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పేదల కోసం నాడు టీడీపీ ప్రభుత్వం 29.52 లక్షల

కోల్‌కతా పోర్టు ట్రస్టు పేరు మార్చిన కేంద్రం!

vimala p
కోల్‌కతా పోర్టు ట్రస్ట్ ను ‘శ్యామ ప్రసాద్ ముఖర్జీ ట్రస్టు’గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో

నిరసనకారులు సంయమనం పాటించాలి: ఒబామా

vimala p
అమెరికాలోని నల్లజాతి యువకుడు జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల కస్టడీలో మరణించిన తరువాత ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ

వేలకోట్ల ప్రజాధనం వృథా చేశారు: దేవినేని ఉమ

vimala p
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.

సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

vimala p
బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఓటమి

చైనాకు అమెరికా షాక్..విమానయాన సంస్థలపై నిషేధం!

vimala p
కరోనా వైరస్ విషయంలో తొలి నుంచి చైనాను తప్పుబడుతున్న అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన నాలుగు విమానయాన సంస్థల రాకపోకలను అధ్యక్షుడు ట్రంప్