telugu navyamedia

రాజకీయ

టీఆర్ఎస్ , కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..

vimala p
తెలంగాణ లో ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

vimala p
తెలంగాణలో  స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. వరంగల్‌, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాలశుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం

ఏపీ సీఎం జగన్‌తో డీజీపీ సవాంగ్‌ భేటీ

vimala p
ఏపీ సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నూతన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శుక్రవారం కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వీరి  భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని

హైదరాబాద్ లో చంద్రబాబు.. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు

vimala p
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చిన ఆయన వైద్య పరీక్షల నిమిత్తం

నేడు తొలి కేంద్ర కేబినెట్ సమావేశం

vimala p
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ నిన్న సాయంత్రం రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత

నేడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్.. 4 గంటలవరకు పోలింగ్..

vimala p
నేడు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడుస్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్‌కు సర్వం సిద్ధమయింది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాల ఉప

సీఎం కుర్చీ పై నేడు ఆసీనులు కానున్న జగన్!

vimala p
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయన నేడు తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. జగన్ మొట్టమొదటి

గౌతం సవాంగ్ .. ఏపీ డీజీపీ గా.. పూర్తి బాధ్యతలు..

vimala p
డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో ఇప్పటి వరకు సేవలు అందించిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించారు.

నిరవ్ మోడీని అప్పగిస్తాం.. ఏ జైల్ లో పెడతారు.. : లండన్ కోర్టు

vimala p
యూకే కోర్టు పంజాన్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసును జూన్ 27కి వాయిదా

భారీ క్యాబినెట్ తో.. ప్రధాని మోడీ…

vimala p
కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రపతిభవన్ లో పదవీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. వరుసగా రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్ నాథ్

జూ.ఎన్టీఆర్ కి … టీడీపీ పగ్గాలు ఇచ్చేయండి… అంతా మర్చిపోవచ్చు.. : వర్మ

vimala p
తెలుగుదేశం పార్టీపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ స్వీకరిస్తే ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని

కాంగ్రెస్ కి .. భారీ షాక్.. 12 మంది జంప్ ..

vimala p
కాంగ్రెస్‌కు మణిపూర్‌లో భారీ షాక్ తగిలినట్టే.. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరందరూ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల