తెలంగాణ లో ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4
తెలంగాణలో స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాలశుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని నూతన డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చిన ఆయన వైద్య పరీక్షల నిమిత్తం
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ నిన్న సాయంత్రం రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
నేడు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడుస్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్కు సర్వం సిద్ధమయింది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాల ఉప
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయన నేడు తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. జగన్ మొట్టమొదటి
డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో ఇప్పటి వరకు సేవలు అందించిన ఆర్పీ ఠాకూర్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా నియమించారు.
కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రపతిభవన్ లో పదవీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. వరుసగా రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్ నాథ్
తెలుగుదేశం పార్టీపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ స్వీకరిస్తే ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని
కాంగ్రెస్కు మణిపూర్లో భారీ షాక్ తగిలినట్టే.. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరందరూ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల