పార్టీ నుండి వెళ్లిపోతే పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా పేర్కొన్నారు. హైద్రాబాద్ లోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన
ప్రజావేదిక అక్రమ కట్టడమనడం ఏపీ సీఎం జగన్ అవగాహనా రాహిత్యమని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. కోర్టులో ఉన్న అంశంపై సీఎం వ్యాఖ్యలు సరికావని
ప్రపంచవ్యాప్తంగా జనాభా అంతులేకుండా పెరిగిపోతోంది. ముఖ్యంగా చైనా, భారత్ లలో ఎక్కువ జనాభా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జనాభా గురించి, మన భవిష్యత్ ఎలా
రియాలిటీ షో బిగ్ బాస్.. రెండు సీజన్స్లోను బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ “షో”కి తెలుగులో తొలి సీజన్కు ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించగా.. రెండో
దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో యంగ్ ఆది హీరోగా నటించిన తాజా చిత్రం “బుర్రకథ”. ఎన్నో సినిమాలకు కథలు అందించిన డైమండ్ రత్నబాబు
టాలీవుడ్లో చిన్న సినిమాగా రూపొందిన “అర్జున్ రెడ్డి” అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయ్ దేవరకొండను స్టార్ రేసులోకి తీసుకొచ్చింది. సందీప్
తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు “రచ్చబండ” కార్యక్రమాన్ని చేపడతానని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ఈరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో జగన్