పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. చాలామంది ఈ బిల్లును స్వాగతిస్తుండగా, అదే స్థాయిలో నిరసనలు కూడా వ్యక్తమౌతున్నాయి.
ఝార్ఖండ్ లో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ జరగనున్న 17 నియోజకవర్గాల్లో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కాంచీ, హతియా, కాన్కే,
ఉమ్మడి ఏపీ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని 15న రాష్ట్రమంతటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రపంచ పటంలో నూతన దేశం ఆవిర్భవించనుంది. దక్షిణ పసిఫిక్ సముద్రంలోని పపువా న్యుగినియాకు చెందిన బుగెన్విల్ అనే చిన్న దీవి త్వరలోనే స్వతంత్ర దేశంగా ఆవిర్భనుంచనుంది. ఈ
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమావేశంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా వారి డిమాండ్లను.. ఒకొక్కటిగా యాజమాన్యం పరిష్కరిస్తూ వస్తుంది. నిర్దేశించిన సమయంలోగా కార్మికులకు ఇచ్చిన
ఈశాన్య రాష్ట్రాలు పౌరసత్వ సవరణ బిల్లుపై భగ్గుమంటున్నాయి. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వారి ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఆందోళనకారులు ఆస్తుల విధ్వంసానికి దిగుతున్నారు. పరిస్థితి
నేడు భారత మాజీ సారథి, హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొన్నది. అజార్ కుమారుడు అసదుద్దీన్ పెళ్లి సందర్భంగా హైదరాబాద్లోని అతని ఇంటిని విద్యుత్తు