telugu navyamedia

వార్తలు

పింఛన్లపై టీడీపీ అనాలోచిత ఆరోపణలు: మంత్రి బొత్స

vimala p
పింఛన్లపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనాలోచిత ఆరోపణలు చేస్తోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..అర్హులైన పేదలందరికి ఇంటివద్దకే పింఛన్లను

దర్శకుడితో గోడపై స్పందించిన నాగశౌర్య… ఇంకెప్పుడూ అతనితో మాట్లాడడట…!?

vimala p
యువ నటుడు నాగశౌర్య ఇటీవల “అశ్వద్ధామ” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ హీరోకు, దర్శకుడు వెంకీ కుడుముల మధ్య విభేదాలు

ప్రదీప్, సుధీర్ కలిసి కుట్ర చేశారు… అతనికి జనసేన అండ… దర్శకుడి వ్యాఖ్యలు

vimala p
ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజుపై సంచలన ఆరోపణలు చేస్తూ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు దర్శకుడు, నటుడు శ్రీరామోజు సునిశిత్. మేడ్చల్‌లోని కీసరకు చెందిన సునిశిత్… ప్రదీప్‌పై

అనసూయకు మెగా ఆఫర్ల వెల్లువ

vimala p
ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు వరుస మెగా ఆఫర్లు వచ్చి పడుతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ జగర్లమూడి దర్శకత్వంలో పవన్ ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే.

చైనాకు రాఖీ సావంత్… కరోనా వైరస్ కోసం…!

vimala p
సోషల్ మీడియాలోనూ రాఖీ‌సావంత్ తనదైన ప్రతిభ చూపిస్తుంటుంది. తన ఫొటోలు, వీడియోలు పోస్టుచేస్తూ అభిమానుల మనసు దోచుకుంటుంది. కాగా ఇటీవలి కాలంలో చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తూ

దావూద్ తో బాలీవుడ్ దోస్తీ’ సమాధానమిచ్చిన సోనమ్ కపూర్

vimala p
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ సీఏఏ, జెఎన్‌యూ అంశాలను ప్రస్తావిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇటువంటి ఘటనలు జరుగుతాయని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇటువంటి ఉదంతాలు

మండలిలో ఉన్నవారంతా చంద్రబాబు భజనపరులే: రోజా

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. శాసనమండలిలో  ఉన్నవారంతా చంద్రబాబు భజనపరులేనని రోజా అన్నారు. శాసనమండలిలో పెద్దలను కాకుండా దద్దమ్మలను

వివాదాస్పదమైన “కాకటైల్” పోస్టర్ …

vimala p
తమిళంలో సోమవారం విడుదల చేసిన ‘కాక్‌టెయిల్‌’ సినిమా పోస్టర్‌ ఈ వివాదం రేపుతోంది. విజయ్‌ మురుగన్‌ దర్శకత్వంలో ధింయోగిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాక్‌టెయిల్‌’. టైటిల్‌

జగిత్యాల జిల్లాలో కాల్పులు..ఒకరి పరిస్థితి విషమం

vimala p
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కాల్పుల కలకలం చెలరేగింది. గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లిలో ఓ వ్యక్తి తన భార్యపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. మేడిపల్లి మండలం గోవిందారం

రాజధాని రైతులకు జగన్ న్యాయం: మంత్రి అవంతి

vimala p
సీఎం వైఎస్ జగన్ ఎవరికీ అన్యాయం చేయరని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని రైతులకు జగన్

ఉపరాష్ట్రపతిని కలిసిన అమరావతి రైతులు

vimala p
అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ (జేఏసీ) నేతలు, రైతులు ఈరోజు ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలుసుకున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా

విద్వేష పూరిత ప్రసంగాలెందుకు?: బీజేపీపై ప్రకాశ్ రాజ్ ఫైర్

vimala p
ఢిల్లీ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నేతల ఎన్నికల ప్రచార సరళిపై దక్షిణాది నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ఈ