పింఛన్లపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనాలోచిత ఆరోపణలు చేస్తోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..అర్హులైన పేదలందరికి ఇంటివద్దకే పింఛన్లను
యువ నటుడు నాగశౌర్య ఇటీవల “అశ్వద్ధామ” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ హీరోకు, దర్శకుడు వెంకీ కుడుముల మధ్య విభేదాలు
ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజుపై సంచలన ఆరోపణలు చేస్తూ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు దర్శకుడు, నటుడు శ్రీరామోజు సునిశిత్. మేడ్చల్లోని కీసరకు చెందిన సునిశిత్… ప్రదీప్పై
ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు వరుస మెగా ఆఫర్లు వచ్చి పడుతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ జగర్లమూడి దర్శకత్వంలో పవన్ ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలోనూ రాఖీసావంత్ తనదైన ప్రతిభ చూపిస్తుంటుంది. తన ఫొటోలు, వీడియోలు పోస్టుచేస్తూ అభిమానుల మనసు దోచుకుంటుంది. కాగా ఇటీవలి కాలంలో చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తూ
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ సీఏఏ, జెఎన్యూ అంశాలను ప్రస్తావిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇటువంటి ఘటనలు జరుగుతాయని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇటువంటి ఉదంతాలు
టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. శాసనమండలిలో ఉన్నవారంతా చంద్రబాబు భజనపరులేనని రోజా అన్నారు. శాసనమండలిలో పెద్దలను కాకుండా దద్దమ్మలను
తమిళంలో సోమవారం విడుదల చేసిన ‘కాక్టెయిల్’ సినిమా పోస్టర్ ఈ వివాదం రేపుతోంది. విజయ్ మురుగన్ దర్శకత్వంలో ధింయోగిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాక్టెయిల్’. టైటిల్
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కాల్పుల కలకలం చెలరేగింది. గొల్లపల్లి మండలం ఇస్రాజ్పల్లిలో ఓ వ్యక్తి తన భార్యపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. మేడిపల్లి మండలం గోవిందారం
అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ (జేఏసీ) నేతలు, రైతులు ఈరోజు ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలుసుకున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా
ఢిల్లీ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నేతల ఎన్నికల ప్రచార సరళిపై దక్షిణాది నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ఈ