సోషల్ మీడియాలోనూ రాఖీసావంత్ తనదైన ప్రతిభ చూపిస్తుంటుంది. తన ఫొటోలు, వీడియోలు పోస్టుచేస్తూ అభిమానుల మనసు దోచుకుంటుంది. కాగా ఇటీవలి కాలంలో చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. అయితే రాఖీసావంత్ తాను కరోనా వైరస్కు ఏమాత్రం భయపడటం లేదని తెలిపింది. పైగా చైనాకు కూడా వెళ్తున్నట్టు చెప్పింది. దీనికితోడు కరోనావైరస్ను అంతమొందించాకే ఊపిరి పీల్చుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చింది. రాఖీ ఫ్లయిట్ నుంచి ఒక వీడియో షేర్ చేసింది. ఇంతటితోగా ఉంది. 2019లో రాఖీ సావంత్ తాను పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించింది. అయితే ఆమె తన భర్తకు సంబంధించిన విషయాలు ఈ నాటికీ వెల్లడించకపోవడం విశేషం ఆగని ఆమె అమెరికాలోని ‘నాసా’ను సంప్రదించి ఈ వైరస్ అంతమెందించేందుకు ఔషధాన్ని అడుగుతానని చెప్పింది. రాఖీ పోస్టు చేసిన ఈ వీడియో ఎంతో ఫన్నీగా వుంది.
previous post
next post