దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వలో “ఆర్ఆర్ఆర్” చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించబోతున్నారు. డీవీవీ దానయ్య సుమారు రూ. 400 కోట్ల భారీ
కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు ప్రజలు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్గా
తెలంగాణలో టెన్త్ విద్యార్థుల కోసం నేడు సంక్షేమ హాస్టళ్లు తెరుచుకోనున్నాయి. వాయిదాపడిన టెన్త్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో విద్యార్థుల సౌకర్యార్థం వసతిగృహాలను తెరువాలని అధికారులు
దేశరాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 12 నుంచి ఢిల్లీలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. నాలుగు రోజల వ్యవధిలో గత రాత్రి భూమి రెండోసారి కంపించింది. రాత్రి 10:42 గంటలకు
కోల్కతా పోర్టు ట్రస్ట్ ను ‘శ్యామ ప్రసాద్ ముఖర్జీ ట్రస్టు’గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.
బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఓటమి
పరీక్షల కన్నా భవిష్యత్తే ముఖ్యమని కర్ణాటక విద్యార్థులతో పాటు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఓ సోషల్ మీడియా ప్రచారాన్ని ఆరంభించారు. కాలేజీ, యూనివర్శిటీ స్థాయి పరీక్షలను బ్యాన్