telugu navyamedia

వార్తలు

“ఆర్ఆర్ఆర్” కోసం భారీ సెట్

vimala p
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వలో “ఆర్ఆర్ఆర్” చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించబోతున్నారు. డీవీవీ దానయ్య సుమారు రూ. 400 కోట్ల భారీ

ప్రముఖ దర్శకుడి ఆఫర్ ను తిరస్కరించిన సాయిపల్లవి ?

vimala p
“ఫిదా” సినిమాతో యువతను ఫిదా చేసి తనవైపుకు తిప్పుకుంది కేరళ బ్యూటీ సాయిపల్లవి. తన సహజ నటనతో సినీ ప్రియుల్ని అలరిస్తూ అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా

నన్ను ముట్టుకుంటే.. బ్లాస్ట్ అయిపోతారు… లావణ్య త్రిపాఠి

vimala p
కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు ప్రజలు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

స్నేహ భర్తకు షాక్… రూ.70 వేలు కరెంటు బిల్లు

vimala p
ప్రముఖ సినీ నటి స్నేహ భర్త, తమిళ నటుడు అయిన ప్రసన్నకు తమిళనాడు విద్యుత్ బోర్డు షాకిచ్చింది. ఒక నెలకు ఏకంగా రూ.70 వేల బిల్లు పంపి

టెన్త్‌ విద్యార్థుల కోసం.. నేడు తెరుచుకోనున్న హాస్టళ్లు

vimala p
తెలంగాణలో టెన్త్‌ విద్యార్థుల కోసం నేడు సంక్షేమ హాస్టళ్లు తెరుచుకోనున్నాయి. వాయిదాపడిన టెన్త్‌ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో విద్యార్థుల సౌకర్యార్థం వసతిగృహాలను తెరువాలని అధికారులు

ఢిల్లీలో మరోసారి కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదు

vimala p
దేశరాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 12 నుంచి ఢిల్లీలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. నాలుగు రోజల వ్యవధిలో గత రాత్రి భూమి రెండోసారి కంపించింది. రాత్రి 10:42 గంటలకు

కోల్‌కతా పోర్టు ట్రస్టు పేరు మార్చిన కేంద్రం!

vimala p
కోల్‌కతా పోర్టు ట్రస్ట్ ను ‘శ్యామ ప్రసాద్ ముఖర్జీ ట్రస్టు’గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో

నిరసనకారులు సంయమనం పాటించాలి: ఒబామా

vimala p
అమెరికాలోని నల్లజాతి యువకుడు జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల కస్టడీలో మరణించిన తరువాత ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ

వేలకోట్ల ప్రజాధనం వృథా చేశారు: దేవినేని ఉమ

vimala p
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.

సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

vimala p
బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఓటమి

పరీక్షల కన్నా భవిష్యత్తే ముఖ్యం.. సోషల్ మీడియాలో విద్యార్థుల ప్రచారం!

vimala p
పరీక్షల కన్నా భవిష్యత్తే ముఖ్యమని కర్ణాటక విద్యార్థులతో పాటు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఓ సోషల్ మీడియా ప్రచారాన్ని ఆరంభించారు. కాలేజీ, యూనివర్శిటీ స్థాయి పరీక్షలను బ్యాన్

వధువుకు కరోనా.. ఆగిన వివాహం!

vimala p
వధువుకు కరోనా సోకిందని తేలడంతో మరికొన్ని గంటల్లో జరగాల్సిన ఓ వివాహం వాయిదా పడింది. ఈ ఘటన తమిళనాడులో ని కోవై జిల్లాలో జరిగింది. ఈ నెల