గాన గంధర్వుడు ఎస్పీ బాలు “శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ఇక లేరనే వార్తతో దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలు మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గానగంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినీ రంగానికి బహుముఖ సేవలందించారని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. సినీ సంగీతాన్ని తన గాత్రంతో మరోస్థాయికి తీసుకెళ్లిన గాయక దిగ్గజం బాలు
సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు. ఆయన మృతి యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఎస్పీ బాలు మృతికి సినీ పరిశ్రమ నివాళులను అర్పిస్తోంది. ఈ
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో గాన గంధర్వుడు
గాన గంధర్వుడు ఎస్పీ బాలు “శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ఇక లేరనే వార్తతో దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలు మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు బాలు.
2020లో సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు కరోనా మహమ్మారి కారణంగా భారీగా నష్టపోగా… మరోవైపు సినిమా ప్రముఖులు కరోనా కాటుకు బలవ్వడం సినిమా ఇండస్ట్రీకి
దిగ్గజ గాయకుడు, గాన గాంధర్వుడు, సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సుమారు 50 రోజులు మృత్యువుతో
సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు నివాళ్ళర్పిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బాలు మరణించడంపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన
ఐదు దశాబ్దాలకు పైగా తన మధురగానంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివికేగారు. ఆయన మరణవార్తతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎస్పీ బాలు