ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్లో సోమవారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు ఈ ఉదయం మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న విక్రమ్ జోషి
ఆరోగ్యశ్రీ కార్డుల పేరిట మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓ డాక్టర్ మల్లికార్జున్ హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ప్రభుత్వం
ఈ నెల 25న తెలంగాణ బంద్కు మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కవి వరవరరావుతో పాటు ఇతరులను వెంటనే జైలు నుండి విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేసింది.
హైద్రాబాద్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని కాపాడండని వైద్యులు ఆందోళనకు దిగారు. కూలిపోతున్న భవనాన్ని కూల్చవద్దు అంటూ అడ్డుపడటం అవివేకమని వైద్యులు అన్నారు. ప్రాణాలు నిలబెట్టడానికి దీనిని కట్టారని
ఓ కుట్ర కేసులో శిక్ష అనుభవిస్తున్న విరసం నేత వరవరరావును వెంటనే విడుదల చేయాలని కవులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిన్న హైద్రాబాద్ బాగ్లింగంపల్లి
తిరుపతిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేసుల తీవ్రత దృష్ట్యా అధికారులు లాక్డౌన్ ప్రకటించారు. నేటి నుంచి ఆగస్టు 5వ
మన జీవితంలో కొన్ని సాధారణమైన విషయాలను, అరుదైన ఘటనలను చూస్తూ ఉంటాము. అయితే కొన్ని అరుదైన సంఘటనలు మాత్రం మనిషి జీవితకాలంలో చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి.
గ్రహణం అంటే చాలు ఎంత ప్రసిద్ధిచెందిన ఆలయమైనా మూసేస్తారు. కానీ గ్రహణ సమయంలోనూ తెరిచి ఉంచే ఆలయం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం. రాహుకేతు పూజలకు ఎంతో ప్రసిద్ధి