telugu navyamedia

సామాజిక

ఏపీలో 80 వేలు దాటిన కరోనా కేసులు

vimala p
ఏపీలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 8,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో

ఓపెన్‌ టెన్త్‌, ఇంట‌ర్ లో అందరు పాస్..!

vimala p
తెలంగాణలో పది పరీక్షలను ర‌ద్దు చేసిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకొంది. ఓపెన్‌లో చ‌దివే టెన్త్‌, ఇంట‌ర్ విద్యార్థులంద‌రినీ పాస్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఢిల్లీలో కేసుల సంఖ్య తగ్గుముఖం: ఎయిమ్స్ డైరెక్టర్

vimala p
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీలో పీక్ స్టేజ్

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి..తెలంగాణలో వర్షాలు

vimala p
తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో

విజయవాడలో లాక్‌డౌన్ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన కలెక్టర్!

vimala p
కృష్ణా జిల్లాలో కరోనా విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడలో వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వారం రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ సోషల్

వ్యాక్సిన్ ఆరోపణలపై బిల్ గేట్స్ క్లారిటీ

vimala p
కరోనా వ్యాక్సిన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిశోధనలకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 250 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నారు. కరోనా

ఎన్ఐడీ ప్రవేశ పరీక్షా ఫ‌లితాలు విడుదల

vimala p
దేశంలోని ఎన్ఐడీ కాలేజీల్లో బ్యాచిల‌ర్ డిప్లొమా (బీడీ), గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ (జీడీపీడీ) కోర్సుల్లో ప్ర‌వేశాల‌కోసం నిర్వ‌హించిన ఎన్ఐడీ డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ) మెయిన్స్

కర్నూలులో కరోనా కన్నెర్ర .. కొత్తగా 904 మందికి పాజిటివ్!

vimala p
కర్నూలులో కరోనా వైరస్ కన్నెర్రజేయడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. తొలుత పట్టణాలకే పరిమితమైన ఈ కరోనా వైరస్ ఇప్పుడు పల్లెలకు కూడా పాకుతోంది. తాజాగా

తిరుమలపై కరోనా ఎఫెక్ట్ .. తగ్గిన భక్తుల రద్దీ!

vimala p
కరోనా ప్రభావంతో తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. లాక్ డౌన్ అమల్లోకి రావడంతో స్థానికంగా దర్శన టికెట్లు మంజూరు చేయకపోవడంతోక్కువగా గురువారం 4,834 మంది మాత్రమే

లడ్డూ వేలంపాట ఉండకపోవచ్చు .. బాలాపూర్ గణేశ్ కమిటీ

vimala p
వినాయకచవితి దగ్గరపడుతున్న నేపథ్యంలో భక్తుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కరోనా నేపథ్యంల ,ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారో అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ

భారత్ సిద్ధంగా ఉంటే ఆడేందుకు తాము రెడీ: పాక్ క్రికెట్ బోర్డ్

vimala p
గత కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు నిలిచిపోయాయి. లిమిటెడ్ ఓవర్లకు సంబంధించి 2013లో చివరి సిరీస్ జరిగింది. అప్పుడు భారత్ పర్యటనకు

రేపటి నుంచి నెల్లూరులో లాక్ డౌన్!

vimala p
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 65 మంది