తెలంగాణలో పది పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకొంది. ఓపెన్లో చదివే టెన్త్, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీలో పీక్ స్టేజ్
తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో
కృష్ణా జిల్లాలో కరోనా విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడలో వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వారం రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించబోతున్నారంటూ సోషల్
కరోనా వ్యాక్సిన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిశోధనలకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 250 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నారు. కరోనా
దేశంలోని ఎన్ఐడీ కాలేజీల్లో బ్యాచిలర్ డిప్లొమా (బీడీ), గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ (జీడీపీడీ) కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ఎన్ఐడీ డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ) మెయిన్స్
కర్నూలులో కరోనా వైరస్ కన్నెర్రజేయడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. తొలుత పట్టణాలకే పరిమితమైన ఈ కరోనా వైరస్ ఇప్పుడు పల్లెలకు కూడా పాకుతోంది. తాజాగా
కరోనా ప్రభావంతో తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. లాక్ డౌన్ అమల్లోకి రావడంతో స్థానికంగా దర్శన టికెట్లు మంజూరు చేయకపోవడంతోక్కువగా గురువారం 4,834 మంది మాత్రమే
వినాయకచవితి దగ్గరపడుతున్న నేపథ్యంలో భక్తుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కరోనా నేపథ్యంల ,ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారో అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ
గత కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు నిలిచిపోయాయి. లిమిటెడ్ ఓవర్లకు సంబంధించి 2013లో చివరి సిరీస్ జరిగింది. అప్పుడు భారత్ పర్యటనకు