మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తండ్రి విలియమ్ గేట్స్(94) అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ వెల్లడించారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలకు పాకడంతో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనా కాటుకు 69 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో
కేంద్రం ఆమోదించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ కేంద్రంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన పోలీసులు గతంలోనే విద్యార్థి సంఘం పూర్వపు నేత
అడవుల్లో రాజుకున్న మంటలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సమస్య కేవలం అమెరికాలో మాత్రమే ఉన్నదని తెలిపారు. ఇది వేరే దేశాలకు లేని సమస్యని
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. దాదాపు 25 మందికి పైగా ఎంపీలకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరందరినీ క్వారంటైన్ లో ఉండాలని