telugu navyamedia

సామాజిక

ఏప్రిల్ 14 వరకు అంతర్జాతీయ విమానాలు బంద్‌

vimala p
దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని తాజాగా ఏప్రిల్ 14 వరకు పొడిగించాలని డీజీసీఏ నిర్ణయించింది. అయితే ముందు నిర్ణ‌యించిన

తక్కువ ధరతో మహీంద్రా గ్రూపు వెంటిలేటర్!

vimala p
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు వైద్య పరికరాల తయారీలో విరివిగా పాలుపంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపు మేరకు

ప‌రీక్ష రాయ‌కున్నా పాస్‌..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

vimala p
దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9 త‌ర‌గ‌తుల విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా

ఈస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

vimala p
కోల్‌క‌తా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ రైల్వేలో ఖాళీగా ఉన్న 2792 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ట్రేడులవారీగా ఫిట్ట‌ర్-281,

హైదరాబాదులో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్

vimala p
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాదు కుత్బుల్లాపూర్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తితో పాటు, దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు

ప్రైవేట్ హాస్టళ్ల విద్యార్థులను ఖాళీ చేయించొద్దు: మంత్రి తలసాని

vimala p
లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ నిర్వాహకులు ఒత్తిడి తీసుకురావడంపై ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఊరట లభించింది. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రయివేటు

తెలుగు రాష్ట్రాలకు ఒక కోటి విరాళం: ప్రకటించిన పవన్‌

vimala p
లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమై ఇబ్బందులుపడుతున్న కూలీలను ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితిన్ 10 లక్షలు, వినాయక్ రూ.5లక్షల

ఇండొనేషియా వాసుల రాకతోనే పెరిగిన కరోనా కేసులు!

vimala p
ఇండొనేషియా వాసుల రాకతోనే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగాయని ఉన్నతాధికారులు అంటున్నారు. దాదాపు 17 రోజుల క్రితం ఇండోనేషియా నుంచి రామగుండం, కరీంనగర్ ప్రాంతానికి వచ్చిన

చీపురు పట్టిన పొన్నాల.. వంటగది శుభ్రం!

vimala p
లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సొంత ప‌నిని సంతోషంగా చేస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుందని భావించిన కొందరు భర్తలు ఇంటి పనుల్లో భార్యకు

కరోనాపై భారత్ చర్యలు సంతృప్తికరం: రష్యా అధ్యక్షుడు పుతిన్

vimala p
కరోనా వైయరస్ ను నియంత్రించేందుకు ఇండియా తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధంపై, భారత ప్రధాని నరేంద్ర

సోషల్ మీడియాలోకి రానున్న చిరంజీవి..స్వాగతం పలుకుతూ నాగబాబు ట్వీట్!

vimala p
మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. తను సోషల్ మీడియలోకి అడుగు పెడుతున్న విషయం గురించి తెలుపుతూ స్వయంగా ఓ వీడియోను చిరంజీవి విడుదల చేశారు.

చైనాలో మరో వైరస్..”హంటాతో” ఓ వ్యక్తి మృతి!

vimala p
చైనాలో కరోనా వైరస్ సృష్టించిన బీభత్సంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. మూడు వేలకు పైగా మరణాలతో చైనా అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది.ఇంతలోనే