కరోనా విజృంభణతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పలు దేశాలకు అవసరమైన డ్రగ్స్ అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోన్న నేపథ్యంలో కొంతమంది స్వీయ నియంత్రణ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు వెళ్లి బైక్పై షికారు చేస్తున్న తన భర్తపై
అమెరికాలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడి ప్రజలు జాగ్రత్తలు తీసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. యూఎస్ లో ఇప్పుడు మాస్క్ లకు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ కు కొరత
హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ ను యూఎస్ కు ఎగుమతి చేయకుంటే, భారత్ పై బదులు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీలో పుట్టిన ఇద్దరు చిన్నారులకు కరోనా పేరు కలసి వచ్చేలా నామకరణం చేశారు. 1979లో అమెరికా తొలి స్పేస్ స్టేషన్ స్కైలాబ్
ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ క్రమమంలో కరోనా
దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడానికి ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ ప్రార్థనలు కారణమైన విషయం తెలిసిందే. మార్చి 1 నుంచి 15 వరకు జరిగిన
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకే రోజు కర్నూలు జిల్లాలో అధికంగా కేసులు నమోదు కావడం పై జిల్లావ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈరోజు
నియంత్రణ పాటించని వారిని కరోనా మహమ్మారి వదిలిపెట్టదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ హెచ్చరించారు. కరోనాపై పోరాటంలో భాగంగా శనివారం లాహోర్లో కరోనా రిలీఫ్ ఫండ్ను ప్రారంభించిన అనంతరం
కరోనాను తరిమికొట్టేందుకు దేశ పౌరులంతా ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని విద్యుత్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని దేశప్రధాని