telugu navyamedia

సామాజిక

భారత్‌ అన్ని దేశాలకు సాయం చేయాలి: రాహుల్

vimala p
కరోనా విజృంభణతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పలు దేశాలకు అవసరమైన డ్రగ్స్‌ అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత

లక్ష మందికి కరోన పరీక్షలు.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

vimala p
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 523 మందికి కరోనా పాజిటివ్‌ నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలో లక్ష మందికి కోవిడ్‌ 19 పరీక్షలు చేయాలని ఆ

లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

vimala p
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోన్న నేపథ్యంలో కొంతమంది స్వీయ నియంత్రణ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు వెళ్లి బైక్‌పై షికారు చేస్తున్న తన భర్తపై

అమెరికాలో కరోనా కష్టాలు.. ట్రంప్ పై ప్రజల్లో ఆగ్రహం!

vimala p
అమెరికాలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడి ప్రజలు జాగ్రత్తలు తీసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. యూఎస్ లో ఇప్పుడు మాస్క్ లకు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ కు కొరత

కరోనా నియంత్రణపై మరింత దృష్టి సారించాలి: కేంద్రం

vimala p
కరోనాను నియంత్రించేందుకు కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ మరో వారం రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ కీలక

క్లోరోక్విన్ పంపకుంటే ఇండియాపై చర్యలు: ట్రంప్ హెచ్చరిక

vimala p
హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ ను యూఎస్ కు ఎగుమతి చేయకుంటే, భారత్ పై బదులు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్

ఏపీలో ఇద్దరికీ నామకరణం.. కరోనా కుమారి.. కరోనా కుమార్!

vimala p
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీలో పుట్టిన ఇద్దరు చిన్నారులకు కరోనా పేరు కలసి వచ్చేలా నామకరణం చేశారు. 1979లో అమెరికా తొలి స్పేస్ స్టేషన్ స్కైలాబ్

ఆరోగ్య శ్రీ’ జాబితాలో కరోనా .. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

vimala p
ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ క్రమమంలో కరోనా

సమావేశాలు వాయిదా వేయాలన్న మతపెద్దలు… పట్టించుకోని తబ్లీగ్ జమాత్ చీఫ్…?

vimala p
దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడానికి ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ ప్రార్థనలు కారణమైన విషయం తెలిసిందే. మార్చి 1 నుంచి 15 వరకు జరిగిన

కర్నూలు జిల్లాను వణికిస్తున్న కరోనా!

vimala p
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకే రోజు కర్నూలు జిల్లాలో అధికంగా కేసులు నమోదు కావడం పై జిల్లావ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈరోజు

నియంత్ర‌ణ పాటించ‌ని వారిని క‌రోనా వ‌దిలిపెట్ట‌దు: ఇమ్రాన్‌

vimala p
నియంత్ర‌ణ పాటించ‌ని వారిని క‌రోనా మహమ్మారి వ‌దిలిపెట్ట‌ద‌ని పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ హెచ్చ‌రించారు. కరోనాపై పోరాటంలో భాగంగా శనివారం లాహోర్‌లో కరోనా రిలీఫ్‌ ఫండ్‌ను ప్రారంభించిన అనంతరం

దీపాలు వెలిగించడం ఎంతో మంగళకరం: చిన్నజీయర్ స్వామి

vimala p
కరోనాను తరిమికొట్టేందుకు దేశ పౌరులంతా ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని విద్యుత్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని దేశప్రధాని