telugu navyamedia

సామాజిక

ఛత్తీస్‌గఢ్‌ పేపర్‌ మిల్లులో గ్యాస్‌ లీక్‌.. ఏడుగురు కార్మికులకు అస్వస్థత!

vimala p
ఏపీలో గ్యాస్ లీకేజ్ ఘటన ఆందోళనకు గురి చేస్తున్న తరుణంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మరో సంఘటన జరిగింది. రాయ్ గఢ్ లోని పేపర్ మిల్లులో ట్యాంక్

రాబోయే రోజుల్లో కరోనా ఉద్ధృతి తీవ్రం: ఎయిమ్స్ డైరెక్టర్

vimala p
దేశలో కరోనా కేసులు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు వారాల కిందటి వరకు రోజుకు వెయ్యి కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు రోజుకు 3 వేల కేసుల వరకు

ఈ నెల 12 నుంచి ఇంటర్‌ వాల్యుయేషన్‌: మంత్రి సబితా

vimala p
వచ్చే నెల రెండో వారంలో ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్‌ వ్యాల్యుయేషన్‌, పదో తరగతి పరీక్షల

విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనతో నిలిచిన శ్రామిక్ రైళ్లు

vimala p
విశాఖ శివారు ప్రాంతం ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకై 9 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో వలస కూలీలను

కరోనాతో ఢిల్లీ కానిస్టేబుల్ మృతి..రూ.కోటి ఎక్స్ గ్రేషియా!

vimala p
ఢిల్లీ లోని భరత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అమిత్ కుమార్ (31) కానిస్టేబుల్ కరోనాతో మృతి చెందాడు. కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాను

బెంగాల్ లో భారీ సంఖ్యలో ఫ్లూ బాధితులు!

vimala p
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో వ్యాధి సోకడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో భారీ

మూడు కిలోమీటర్ల క్యూలైన్ .. వైన్ షాప్ గిన్నిస్ బుక్ రికార్డు

vimala p
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా చాలా మండి ఇళ్లకే పరిమితమవుతున్నారు. కేంద్రం లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో పలు రాష్ట్రాల్లో వైన్

ఏపీలో విజృంభిస్తున్న కరోనా..విజయనగరంలో తొలిసారిగా పాజిటివ్‌

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,087 శాంపిళ్లను పరీక్షించగా 56 మందికి

నేటి నుంచి ఆర్టీఏ సేవలు పున:ప్రారంభం

vimala p
నేటి నుంచి తెలంగాణలో రోడ్డు ట్రాన్స్ పోర్టు అథారిటి (ఆర్టీఏ) సేవలు ప్రారంభమయ్యాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, డ్రైవింగ్, లెర్నింగ్ లైసెన్సులు, డూప్లికేట్ డాక్యుమెంట్స్ తదితర సేవల

విశాఖ ఘటనలో మృతుల కుటుంబాలకు వెంకయ్య సానుభూతి

vimala p
విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున సంభవించిన గ్యాస్ దుర్ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషాద ఘటన తనను ఎంతగానో కలచి వేసిందని వెంకయ్య పేర్కొన్నారు.

పది పరీక్షల నిర్వహణపై ఏపీ మంత్రి క్లారిటీ

vimala p
ఏపీలో పదవ తరగతి నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తర్వాతే టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. టెన్త్‌

ప్రజా రవాణాకు త్వరలో అనుమతి: గడ్కరీ

vimala p
దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కొద్దిపాటి నియంత్రణలతో ప్రజా రవాణాకు త్వరలో అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. రహదారులు