విశాఖ ఘటనలో మృతుల కుటుంబాలకు వెంకయ్య సానుభూతిvimala pMay 7, 2020May 7, 2020 by vimala pMay 7, 2020May 7, 20200476 విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున సంభవించిన గ్యాస్ దుర్ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషాద ఘటన తనను ఎంతగానో కలచి వేసిందని వెంకయ్య పేర్కొన్నారు. Read more