హైదరాబాద్లోని టీవీ5 కార్యాలయంపైకి కొందరు దుండగులు రాళ్లు రువ్వి గత అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై
గుజరాత్ లో కరోనా విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 7,402 పాజిటివ్ కేసులతో దేశంలో రెండో స్థానంలో గుజరాత్ నిలిచింది. ఇప్పటి వరకు
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అల్లాడిస్తున్న నేపథ్యంలో ఔషధం తయారు కోసం ఎందరో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ నివారణ కోసం తాను తయారుచేసిన మందును
హైదరాబాద్లోని టీవీ5 కార్యాలయంపైకి కొందరు దుండగులు రాళ్లు రువ్వి గత అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై
కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా అమెరికాలో ఉద్యోగాలు పోయి వీధినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ తమ ఉద్యోగులతో ఏడాదంతా ఇంటి నుంచే పని చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతనెలలో జూన్
పదో తరగతి పరీక్షలపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. పంజాబ్లో కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగా పది పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ లో అనేకమంది వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో ది