telugu navyamedia

సామాజిక

గోవాకు ఎవరు వచ్చినా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే!

vimala p
లాక్ డౌన్ నేపథ్యంలో గోవా బీచులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక ప్రకటన చేశారు.గోవాలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఏపీఎస్ఆర్టీసీ వేటు!

vimala p
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ వేటు వేసింది. ఏకంగా 6 వేల మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు నుంచి విధులకు హాజరు కావద్దంటూ ఔట్

14 శాతం ఉద్యోగులను తొలగించిన ఉబెర్

vimala p
లాక్‌డౌన్ నేపథ్యంలో నష్టాలపాలవుతున్న అనేక సంస్థలు ఉద్యోగులను దారుణంగా తొలగిస్తున్నాయి. తాజాగా ట్యాక్సీ రైడింగ్ యాప్ ఉబెర్ కూడా అదే బాటపట్టింది. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్

త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు..పల్లె వెలుగులో 30 మంది వరకే..!

vimala p
ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే బస్సులను రోడ్డెక్కించడానికి ఏపీఎస్ఆర్టీసీ సన్నద్ధం అవుతోంది. బస్సులు నడిపేందుకు పౌర రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.

పది పరీక్షలకు అనుమతివ్వాలని హైకోర్టులో అఫిడవిట్!

vimala p
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ కు సంబంధించి మూడు పరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం మిగతా పరీక్షల నిర్వహణ వాయిదా వేసింది. లాక్

మృగశిర కార్తి రోజున చేపమందు వేయడం లేదు!

vimala p
అస్తమా వంటి శ్యాస సబంధిత వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున వేసే చేప ప్రసాదం కరోనా కారణంగా ఈ సంవత్సరం వేయడం లేదని బత్తిన

జూలై 10 నుంచి ఏపీ టెన్త్ పరీక్షలు .. ప్రతి సబ్జెక్టుకు ఒక్కో పేపర్‌!

vimala p
ఏపీలో జులై 10 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ఎస్ఎస్‌సీ బోర్టు ప్రకటించింది. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది.

ఎల్జీ పాలిమర్స్ నుంచి మరో పత్రికా ప్రకటన

vimala p
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన పై నిషేధం విధించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆ సంస్థ ఈరోజు ఓ పత్రికా ప్రకటనను

విజయవాడ చేరుకున్న తొలి ప్రయాణికుల రైలు

vimala p
దేశవ్యాప్తంగా మూడో విడత లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఢిల్లీ నుంచి వివిధ నగరాలకు ప్రయాణికుల ప్రత్యేక రైళ్లను అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు

కరోనా ప్రపంచాన్ని అంటిపెట్టుకునే ఉంటుంది: డబ్ల్యూహెచ్ఓ

vimala p
చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పది ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

సచిన్, కోహ్లీ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు: వసీం అక్రమ్

vimala p
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ గొప్ప ఆటగాళ్లని అన్నారు.

జూన్‌ 30 వరకు అన్ని రైళ్ల రిజర్వేషన్లు రద్దు!

vimala p
లాక్ డౌన్ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ప్యాసింజర్, మెయిల్, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్ వంటి అన్ని రైళ్ల రిజర్వేషన్లు జూన్‌ 30 వరకు