లాక్ డౌన్ నేపథ్యంలో గోవా బీచులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక ప్రకటన చేశారు.గోవాలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న
లాక్డౌన్ నేపథ్యంలో నష్టాలపాలవుతున్న అనేక సంస్థలు ఉద్యోగులను దారుణంగా తొలగిస్తున్నాయి. తాజాగా ట్యాక్సీ రైడింగ్ యాప్ ఉబెర్ కూడా అదే బాటపట్టింది. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్
ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన వెంటనే బస్సులను రోడ్డెక్కించడానికి ఏపీఎస్ఆర్టీసీ సన్నద్ధం అవుతోంది. బస్సులు నడిపేందుకు పౌర రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ కు సంబంధించి మూడు పరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం మిగతా పరీక్షల నిర్వహణ వాయిదా వేసింది. లాక్
ఏపీలో జులై 10 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్టు ప్రకటించింది. దీనికి సంబంధించి షెడ్యూల్ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా మూడో విడత లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఢిల్లీ నుంచి వివిధ నగరాలకు ప్రయాణికుల ప్రత్యేక రైళ్లను అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు
చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పది ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ గొప్ప ఆటగాళ్లని అన్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ప్యాసింజర్, మెయిల్, ఎక్స్ప్రెస్, సబర్బన్ వంటి అన్ని రైళ్ల రిజర్వేషన్లు జూన్ 30 వరకు