telugu navyamedia

TSRTC Buses Pallevelugu AP

త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు..పల్లె వెలుగులో 30 మంది వరకే..!

vimala p
ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే బస్సులను రోడ్డెక్కించడానికి ఏపీఎస్ఆర్టీసీ సన్నద్ధం అవుతోంది. బస్సులు నడిపేందుకు పౌర రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.