ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ
పట్టా మార్పిడి కోసం ఓ రైతు వద్ద నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. నాగర్కర్నూలు జిల్లా మారేపల్లికి చెందిన
ఓ అమ్మాయిని ర్యాగింగ్ చేశారని ఆమె సన్నిహితులు బాయ్స్ హాస్టల్లోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు. హాస్టల్ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెల్గాంలో నిన్న
తెలంగాణలోని చారిత్రక భువనగిరి ఖిల్లాపై ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు సేవించి , సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రేమజంటను స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు
హైదరాబాద్ నగరంలో ఓ పిచ్చికుక్క రెచ్చిపోయింది. అమీర్ పేటలో దాదాపు 50 మందిని కరిచిన కుక్కకు ప్రమాదకర రేబిస్ ఉన్నట్టు వైద్యులు తేల్చడంతో తీవ్ర ఆందోళనలో బాధితులు
ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్ లు పెట్టిన వ్యక్తిని విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ రోజు
హైద్రాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్మన్ఘాట్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా చెట్టును ఢీ కొన్నది.
మీడియా సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నిరుద్యోగులకు వలవేసి చివరికి కటకటాల పాలయ్యాడు. తిరుపతి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల