వైసీపీ నేత అంబటి రాంబాబు పేరుతో తనకు బెదిరింపులు వస్తున్నట్టు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వ్యాపారి పెరుమాళ్ల హనుమప్రసాద్ ఆరోపించారు. పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ను పరువు హత్య ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా,అటువంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
శ్రీనగర్లో ముష్కరులు రెచ్చిపోయారు. విషాక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ప్రముఖ న్యాయవాది, టీవీ ప్యానలిస్ట్ బాబర్ ఖాద్రి మృతి చెండాడు. సాయంత్రం 6.25 గంటల సమయంలో అతడిపై తన
గుజరాత్లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్లాంట్లో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. సూరత్లోని హజీరా ఆధారిత ఓఎన్జీసీ ప్లాంట్లో రెండు టెర్మినళ్ల
మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో మావోల ఎరివేతకు అటవీ ప్రాంతంలో భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలో మావోయిస్టులకు పోలీసుకు
తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఆయన ఉప్పల్ సీఐగానూ
తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో శశికళ శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె
జమ్ముకశ్మీర్లో మరోసారి భూకంపం సంభవించింది. గత రాత్రి శ్రీనగర్ సమీప జిల్లాల్లో సంభవించిన భూకంపంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూమి
మహారాష్ట్రలోని భీవండిలో నిన్న తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇప్పటి వరకు 20