telugu navyamedia

క్రైమ్ వార్తలు

యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణాకపూర్ ఆస్తుల జప్తు!

vimala p
మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యెస్ బ్యాంకు ప్రమోటర్ రాణా కపూర్‌కు లండన్‌లో ఉన్న రూ. 127 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 2017లో 99

అంబటి పేరుతో వ్యాపారికి బెదిరింపులు. పోలీసులకు బాధితుడు ఫిర్యాదు!

vimala p
వైసీపీ నేత అంబటి రాంబాబు పేరుతో తనకు బెదిరింపులు వస్తున్నట్టు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వ్యాపారి పెరుమాళ్ల హనుమప్రసాద్ ఆరోపించారు. పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన

హైదరాబాద్‌లో పరువు హత్య.. ప్రేమ వివాహం చేసుకున్న అల్లుడిని చంపిన మామ!

vimala p
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ను పరువు హత్య ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా,అటువంటి ఘటనే హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది.

శ్రీనగర్‌లో ముష్కరుల కాల్పులు.. ప్రముఖ న్యాయవాది మృతి

vimala p
శ్రీనగర్‌లో ముష్కరులు రెచ్చిపోయారు. విషాక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ప్రముఖ న్యాయవాది, టీవీ ప్యానలిస్ట్ బాబర్ ఖాద్రి మృతి చెండాడు. సాయంత్రం 6.25 గంటల సమయంలో అతడిపై తన

గుజరాత్‌లోని ఓఎన్‌జీసీ ప్లాంటులో భారీ పేలుడు

vimala p
గుజరాత్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. సూరత్‌లోని హజీరా ఆధారిత ఓఎన్‌జీసీ ప్లాంట్‌లో రెండు టెర్మినళ్ల

తెలంగాణలో ఎదురు కాల్పులు..తప్పించుకున్న మావోలు!

vimala p
మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో మావోల ఎరివేతకు అటవీ ప్రాంతంలో భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలో మావోయిస్టులకు పోలీసుకు

ఆదాయానికి మించిన ఆస్తులు.. ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు!

vimala p
తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి ఇంట్లో  ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఆయన ఉప్పల్ సీఐగానూ

శశికళ ముందస్తు విడుదలకు బ్రేక్..!

vimala p
తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో శశికళ శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె

శ్రీనగర్ లో గత రాత్రి భూకంపం..ఇళ్ల నుంచి పరుగెత్తిన ప్రజలు!

vimala p
  జ‌మ్ముకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభ‌వించింది. గత రాత్రి శ్రీన‌గ‌ర్‌ సమీప జిల్లాల్లో సంభవించిన భూకంపంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.  రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూమి

నేవీ రిటైర్డ్ అధికారి దారుణ హత్య

vimala p
దేశ రాజధాని ఢిల్లీలో నేవీ రిటైర్డ్ అధికారి దారుణ హత్యకు గురయ్యారు. అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స

భవనం కూలిన ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి!

vimala p
మహారాష్ట్రలోని భీవండిలో నిన్న తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇప్పటి వరకు 20

ఫుట్ బాల్ మ్యాచ్ లో విషాదం.. పిడుగు పడి ఆటగాడి మృతి!

vimala p
ఫుట్ ‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్‌ జరుగుతున్న వేళ పిడుగుపడి ఓ ఆటగాడు మృతి చెండాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్ర రాజధాని