telugu navyamedia

క్రైమ్ వార్తలు

సరూరనగర్‌ లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్‌పై విచారణకు ఆదేశించిన దామోదర్ రాజ నరసింహ

navyamedia
సరూరనగర్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ మార్పిడి రాకెట్‌ పై సమగ్ర విచారణ జరిపించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మంగళవారం ఆరోగ్యశాఖ

తనిఖీలు చేస్తుండగా కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లిన కారు

Navya Media
వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పైనుంచి దూసుకెళ్లిందో కారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఇయర్ వేళ కాకినాడలో జరిగిన ఈ ఘటన

నిధులు దుర్వినియోగం ఆరోపణలపై ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ విచారణ

navyamedia
అగ్నిమాపకశాఖ, సీఐడీ డీజీగా ఉన్న సమయంలో నిధులు దుర్వినియోగం చేశారని సంజయ్ పై ఆరోపణలు ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ప్రభుత్వం ఆదేశం. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని

తిరుమలలో బ్రేక్ దర్శనం టిక్కెట్లను నకిలీ ఐడీలతో విక్రయిస్తున్న దళారీ అరెస్టు.

navyamedia
నకిలీ ఆర్మీ అధికారుల ఐడీలతో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొంది అధికధరలకు విక్రయం. నకిలీ ఐడీలతో వెళ్తున్న భక్తులను విజిలెన్స్ గుర్తించడంతో వెలుగుచూసిన మోసం. రూ.2 వేలు

డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ కు పోలీసులు నోటీసులు అందించారు

navyamedia
స్టార్ డైరెక్టర్  రామ్‌గోపాల్‌వర్మ కు  ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకుని ఆయనకు నోటీసులు అందించారు. ఈ ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్

న్యాయవాది సమక్షంలో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని విచారించిన ఎస్ఈబీ అధికారులు

navyamedia
న్యాయవాది సమక్షంలో మస్తాన్ సాయిని విచారించిన ఎస్ఈబీ అధికారులు   విచారణలో ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు తెలిపిన మస్తాన్ సాయి. తాను డ్రగ్స్ పెడ్లర్ కాదని, తన

మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

navyamedia
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

కోళ్ల ఫారం లో వైఎస్సార్‌సీపీ నాయకుడు మృతి చెందాడు.

navyamedia
ఆదివారం నూజివీడు మండలం తూరుపూడిగవల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు జగ్గవరపు వేణుగోపాల్‌రెడ్డి తన కోళ్ల ఫారం లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు నూజివీడు పోలీసులు గుర్తించారు.

నూజివీడు లో ఘర్షణ.

navyamedia
ఏలూరు జిల్లా నూజివీడు లో గురువారం YSRCP, TDP కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ లో ఇద్దరికి కత్తిపోట్లు. నూజివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి.ఎస్.ఎన్. మూర్తి మాట్లాడుతూ,

వికారాబాద్‌-కోటపల్లి మధ్య టీజిఎస్‌ఆర్‌టీసీ బస్సు బోల్తా.

navyamedia
వికారాబాద్‌ జిల్లా వికారాబాద్‌-కోటపల్లి మధ్య టీజిఎస్‌ఆర్‌టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కోటపల్లి నుంచి వికారాబాద్ వస్తున్న వికారాబాద్

తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో చేలరేగిన మంట‌లు

Navya Media
ఢిల్లీలో కదులుతున్న రైలులో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. సమాచారం ప్రకారం.. తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12280 మూడు బోగీలలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ

ఆంధ్రప్రదేశ్ హైవే పై రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 27 మంది గాయపడ్డారు.

navyamedia
హైదరాబాద్ నుంచి యానాం వెళ్తున్న ప్రైవేట్ బస్సు, కాకినాడ నుంచి అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం ముమ్మిడివరం మండలం అన్నంపల్లి గ్రామ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్న