అగ్నిమాపకశాఖ, సీఐడీ డీజీగా ఉన్న సమయంలో నిధులు దుర్వినియోగం చేశారని సంజయ్ పై ఆరోపణలు ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ప్రభుత్వం ఆదేశం. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని
స్టార్ డైరెక్టర్ రామ్గోపాల్వర్మ కు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకుని ఆయనకు నోటీసులు అందించారు. ఈ ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్
న్యాయవాది సమక్షంలో మస్తాన్ సాయిని విచారించిన ఎస్ఈబీ అధికారులు విచారణలో ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు తెలిపిన మస్తాన్ సాయి. తాను డ్రగ్స్ పెడ్లర్ కాదని, తన
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఆదివారం నూజివీడు మండలం తూరుపూడిగవల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు జగ్గవరపు వేణుగోపాల్రెడ్డి తన కోళ్ల ఫారం లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు నూజివీడు పోలీసులు గుర్తించారు.
ఏలూరు జిల్లా నూజివీడు లో గురువారం YSRCP, TDP కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ లో ఇద్దరికి కత్తిపోట్లు. నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వి.ఎస్.ఎన్. మూర్తి మాట్లాడుతూ,
వికారాబాద్ జిల్లా వికారాబాద్-కోటపల్లి మధ్య టీజిఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కోటపల్లి నుంచి వికారాబాద్ వస్తున్న వికారాబాద్
ఢిల్లీలో కదులుతున్న రైలులో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. సమాచారం ప్రకారం.. తాజ్ ఎక్స్ప్రెస్ రైలు నంబర్ 12280 మూడు బోగీలలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ
హైదరాబాద్ నుంచి యానాం వెళ్తున్న ప్రైవేట్ బస్సు, కాకినాడ నుంచి అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం ముమ్మిడివరం మండలం అన్నంపల్లి గ్రామ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్న