telugu navyamedia

క్రైమ్ వార్తలు

మరోసారి కాల్పులు.. మేజర్, నలుగురు జవాన్లు మృతి..

vimala p
పుల్వామా లో భారీ ఉగ్రదాడి మరువక ముందే మరోసారి దక్షిణ కాశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులలో ఒక మేజర్, నలుగురు జవాన్లు మృతి

కశ్మీర్ వేర్పాటు వాద నేతలకు భద్రత ఉపసంహరణ 

vimala p
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌కు పరోక్షంగా తోడ్పాటు అందిస్తున్న జమ్మూకశ్మీర్ వేర్పాటు వాద నేతలకు ఆ రాష్ట్ర

సోషల్‌ మీడియా పోస్ట్‌తో కశ్మీర్‌ విద్యార్థినుల అరెస్ట్‌

vimala p
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకోవాలంటూ సోషల్‌

ఉగ్రదాడికి పాక్‌ లోనే వ్యూహ రచన.. ఆసుపత్రి నుంచి మసూద్ ఆదేశాలు!

vimala p
పుల్వామా వద్ద సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి వ్యూహ రచన పాకిస్తాన్‌ వేదికగానే జరిగినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి. పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాక్‌

ఆర్బీఐ హెచ్చరిక : ఈ యాప్ మీకు ప్రమాదకరం

vimala p
యునైటెడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ) మాధ్యమంగా ఆన్‌ లైన్‌ చెల్లింపుల సేవలందిస్తున్న “ఎనీ డెస్క్‌” స్మార్ట్ ఫోన్ యాప్ ను వాడొద్దని ఆర్బీఐ హెచ్చరించింది. “ఎనీ

లిఫ్ట్ అడిగి కారు కొట్టేసిన యువతి..పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

vimala p
పట్టణ ప్రాంతాల్లో అమ్మాయిలు అమయాకంగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ యువతి లిఫ్ట్ అడిగి కారు కొట్టేసిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి

జయరాం హత్యకేసు కొత్త మలుపు..మరో పోలీసు అధికారిపై వేటు

vimala p
ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులను ఒక్కొక్కరిని గుర్తిస్తున్నట్లు తెలుస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన జయరాం

లేడీస్ హాస్టల్‌లో ఉరేసుకొని యువతి ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీలోని ఓ హాస్టల్‌లో శ్రీవిద్య (25)సాఫ్ట్ వేర్ ఇంజనీర్  మొహానికి ప్లాస్టిక్

ఆ గ్రామం మొత్తం విద్యుత్‌ షాక్‌.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో ఓ గ్రామం మొత్తం విద్యుత్‌ షాక్‌ తో వణికిపోయింది. ఊరు మొత్తానికి విద్యుత్‌ షాక్‌ రావడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు

గేదెను ఢీకొన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌

దేశంలోనే మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ‘వందే భారత్‌’ రైలును ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభించిన మొదటిరోజే

అమెరికాలో .. మరోసారి.. తుపాకీకి బలైన 5మంది..దుండగుడిని..

vimala p
అమెరికాలో ఇటీవల తుపాకీ కాల్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. విచక్షణ రహితంగా దుండగులు చేసే కాల్పులలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ

మాజీ స్పీకర్ మధుసూదనాచారికి హైకోర్టు నోటీసులు

vimala p
తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత శాసనసభ సమావేశాల్లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌లను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన