బీటెక్ విద్యార్థి ఫస్ట్ సెమిస్టర్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ‘బై గాయ్స్’, ‘థ్యాంక్యూ ఫర్ గివింగ్ మి దిస్
సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ వెళుతున్న ప్యాసింజర్ రైలులో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఇద్దరు మహిళల మెడలో నుంచి ఆరు తులాల బంగారు గొలుసులు లాక్కెళ్లారు. మంచిర్యాల జిల్లా
బ్రిటీష్ పోలీసుల దృష్టిలో లండన్ లో నివసించే కేయూర్ వ్యాస్ అనే భారత సంతతి యువకుడు రొమాంటిక్ మోసగాడు అనే ముద్ర వేయించుకున్నాడు. ఆరుగురు అమ్మాయిలను ఆకట్టుకుని
ఒడిశాలో ఫొని తుపాను బీభత్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 80-125 కి.మీ. వేగంగా పెనుగాలులు, అతి భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు
చైనాలో సాహసం పేరిట 18 అంతస్థులపైకెక్కిన 19 ఏళ్ల విద్యార్థి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయాడు. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఉన్న ఓల్డ్ క్వియాంగ్ లో
బిజీగా ఉండే రోడ్లపై సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు ట్రాఫిక్ను పర్యవేక్షిస్తూ ఉంటారు. లండన్లో బిజీగా ఉండే ఓ రోడ్డుపై ఉండే కెమెరా ముందు కొద్ది
నేడు మందుల తయారీలో కెటమైన్ అనే డ్రగ్ను వాడుతున్న ల్యాబ్ను అధికారులు సీజ్ చేశారు. బెంగుళూరులో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన కీలక సమాచారంతో నాచారంలోని ‘ఇంతం’
మలేషియా అధికారులు భారీ మొత్తంలో ఏనుగుల దంతాలను కాల్చివేశారు. 3.2 మిలియన్ డాలర్లు(రూ.22 కోట్ల 26 లక్షలు) విలువ చేసే ఏనుగు దంతాలను భస్మం చేసినట్లు మలేషియా
అమెరికాలోని సియాటెల్లో గూగుల్ సంస్థ ఆఫీసు కోసం చేస్తున్న నిర్మాణంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం భారీ గాలులు వీయడంతో భవన నిర్మాణంలో ఉపయోగిస్తున్న ఓ క్రేన్
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల్ జిల్లా ధర్మపురి మండలం, నేరెళ్లశివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న ఇసుక టిప్పర్ను వెనుక నుంచి వచ్చిన