హైదరాబాద్ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా కొత్తరకం గంజాయి దందా జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. బంగారు భవిష్యత్తు గల యువకులు గంజాయికి బానిసగా మారి మత్తులో జోగుతున్నారు. టీనేజర్లను
గుంటూరు జిల్లాలో రైలు బోగీలకు విద్యుత్ ఆవరించడంతో పలువురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలైనాయి. వివరాల్లోకి వెళితే వేజెండ్ల రైల్వే స్టేషన్లో రేపల్లె ప్యాసింజర్ శనివారం షార్ట్ సర్క్యూట్కు
తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన గిరిజన ఎమ్మెల్యే హరిప్రియ స్థానిక
ప్రియుడికి మరో యువతితో పరిచయం ఉందన్న విషయం తెలుసుకొని ఆ ప్రియురాలు మనోవేదనకు గురైంది. ప్రేమ విఫలమైందన్న ఆవేదనతో ఆ యువతి హైదరాబాద్లోని మియాపూర్ లో ఆత్మహత్యకు
తెలంగాణలో గుట్టుచప్పుడు కాకుండా కొనరు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. పెద్దమొత్తంలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. మహబూబాబాద్
బీటెక్ విద్యార్థి ఫస్ట్ సెమిస్టర్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ‘బై గాయ్స్’, ‘థ్యాంక్యూ ఫర్ గివింగ్ మి దిస్
సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ వెళుతున్న ప్యాసింజర్ రైలులో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఇద్దరు మహిళల మెడలో నుంచి ఆరు తులాల బంగారు గొలుసులు లాక్కెళ్లారు. మంచిర్యాల జిల్లా
బ్రిటీష్ పోలీసుల దృష్టిలో లండన్ లో నివసించే కేయూర్ వ్యాస్ అనే భారత సంతతి యువకుడు రొమాంటిక్ మోసగాడు అనే ముద్ర వేయించుకున్నాడు. ఆరుగురు అమ్మాయిలను ఆకట్టుకుని
ఒడిశాలో ఫొని తుపాను బీభత్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 80-125 కి.మీ. వేగంగా పెనుగాలులు, అతి భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు
చైనాలో సాహసం పేరిట 18 అంతస్థులపైకెక్కిన 19 ఏళ్ల విద్యార్థి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయాడు. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఉన్న ఓల్డ్ క్వియాంగ్ లో
బిజీగా ఉండే రోడ్లపై సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు ట్రాఫిక్ను పర్యవేక్షిస్తూ ఉంటారు. లండన్లో బిజీగా ఉండే ఓ రోడ్డుపై ఉండే కెమెరా ముందు కొద్ది