టీవీ9 సీఈఓ రవిప్రకాష్ సంస్థకు హాని కల్గించే ఉద్దేశ్యంతో కొందరు వ్యక్తులతో కుమ్మకై ఫోర్జరీ పత్రాలను సృష్టించారని అలంద మీడియా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంస్థ
టీవీ9 సీఈఓ రవిప్రకాష్ సంస్థకు హాని కల్గించే ఉద్దేశ్యంతో కొందరు వ్యక్తులతో కుమ్మకై ఫోర్జరీ పత్రాలను సృష్టించారని అలంద మీడియా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో
ఎన్నికల ప్రచారంలో నేతలపై దాడులు సర్వసాధారణమైపోయింది. మొన్నటికి మొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై భౌతిక దాడికి దిగగా, అంతకుముందు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై షూ
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్లోని బాలాకోట్లో ఉన్న జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 130 నుంచి 170
హనుమాన్ దేవాలయంలో పూజారైన అతడు, ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడి దేశంకాని దేశంలో నేడు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన ఆనంద్గిరికి ఆధ్యాత్మిక గురువుగా పేరు
అలెగ్జాండర్ హీవెన్స్, స్టాసీ బూత్ ఆరేళ్ల పాటు కలిసి జీవించారు. మొదట బాగానే ఉన్నప్పటికీ.. హీవెన్స్కు డ్రగ్స్ అలవాటు కావడంతో అతని ప్రవర్తనలో మార్పు వచ్చి గర్ల్ఫ్రెండ్కు
ఆరుగురు పంచాయతీ సెక్రటరీలపై ప్రభుత్వ ఆఫీసులో మందు తాగి బాధ్యతారహితంగా ప్రవర్తించిన సస్పెన్సన్ వేటు పడింది. మే 4న రాయ్ గఢ్ జన్ పత్ ఆఫీసులోని కాన్ఫరెన్స్
అమెరికాలో జాత్యహంకార దాడికి గురైన భారత సంతతి బాలిక ధ్రుతి నారాయణ్ (13)ను ఆదుకునేందుకు మానవతావాదులు ముందుకొచ్చారు. ఆమె చికిత్సకు ఇప్పటి వరకూ రూ.4.17 కోట్లు సేకరించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో పండ్ల దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. దుకాణాలవద్ద