telugu navyamedia

క్రైమ్ వార్తలు

హైదరాబాద్ లో 944 కేజీల గంజాయి స్వాధీనం

vimala p
హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 944.7 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు గుర్తించి

మావోల వద్ద పాక్ ఆయుధాలు..షాక్ కు గురైన అధికారులు

vimala p
ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన  సంగతి తెలిసిందే. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలను కూడా భద్రతాబలగాలు స్వాధీనం

ఆన్‌లైన్‌ డిస్కౌంట్ల పేరుతో ఘరాన మోసం

vimala p
ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ ప్రకటనలిస్తున్న నకిలీ వెబ్‌సైట్లను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రయదర్శిని సూచించారు. మోసాలకు పాల్పడే ఈ-కామర్స్

యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ భూత వైద్యుడు

vimala p
హైదరాబాద్‌లో ఓ భూత వైద్యుడు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండకు

జంటను చూసి వారించిన యువకుడిపై దాడి.. ఆసుపత్రిలో మృతి

vimala p
అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ జంటను చూసి వారించబోతే అతనిపై ప్రియుడు దాడి చేశాడు. ఈ దాడిలో ఆ యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

టీవీ 9 కేసు : .. మా వాహనాలు కూడా..

vimala p
అలంద మీడియా సంస్థ అడ్మిన్‌ సాయిసుధీర్‌, రవిప్రకాశ్‌ వద్ద తమ వాహనాలున్నాయని బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీ9 సీఈఓగా పనిచేసే సమయంలో ఉపయోగించిన సంస్థకు చెందిన

మరోసారి రెచ్చిపోయిన .. మావోయిస్టులు.. 5 మృతి.. గాలింపు చర్యలు..

vimala p
తాజాగా, మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో ఐదుగురు పోలీసులు మృతి చెందారు. జార్ఖండ్‌లోని సరాయికేళ జిల్లాలో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ బెంగాల్ సరిహద్దులో

ఆన్ లైన్ .. బిచ్చగత్తె .. కొత్త ట్రెండ్..రోజుల్లో .. 50వేల డాలర్లు..

vimala p
టెక్ ఎంతగా అభివృద్ధి చెందుతుంతో, దానిని ఇలా కూడా ఉపయోగించవచ్చా అనేంతగా ఆశ్చర్యపరిచే విధంగా దానిని ప్రత్యేకంగా వాడుకునే వాళ్ళు కూడా తరచూ కనిపిస్తుంటారు. దాదాపు అలాంటి

కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఇద్దరు దుర్మరణం

vimala p
విజయనగరం జిల్లాలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బొబ్బిలి పారిశ్రామికవాడలో ఉన్న బాలాజీ కెమికల్స్ లో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన

ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్స్ హతం!

vimala p
చత్తీస్‌గఢ్ ఏజెన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం

యువతితో అభ్యంతరకర చాటింగ్.. యువకుడికి జైలు శిక్ష

vimala p
ఈ మధ్య స్మార్ట్ వాడకం కొందరికి వ్యాసనంగా మారింది. రోజులో ఎక్కువ గంటలు ఫోన్ వాడకంలోనే గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో అభ్యంతకరమైన అంశాలను పంపిన ప్రైవేటు

గూగుల్ పే పై .. సైబర్ నేరగాళ్ల కన్ను..

vimala p
గూగుల్ పై కూడా సైబర్ నేరగాళ్లు పడ్డారు. తాజాగా ఆ సంస్థ యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ వాటిపై నజర్ పెట్టారు.