హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 944.7 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు గుర్తించి
హైదరాబాద్లో ఓ భూత వైద్యుడు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండకు
అలంద మీడియా సంస్థ అడ్మిన్ సాయిసుధీర్, రవిప్రకాశ్ వద్ద తమ వాహనాలున్నాయని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీ9 సీఈఓగా పనిచేసే సమయంలో ఉపయోగించిన సంస్థకు చెందిన
తాజాగా, మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో ఐదుగురు పోలీసులు మృతి చెందారు. జార్ఖండ్లోని సరాయికేళ జిల్లాలో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ బెంగాల్ సరిహద్దులో
టెక్ ఎంతగా అభివృద్ధి చెందుతుంతో, దానిని ఇలా కూడా ఉపయోగించవచ్చా అనేంతగా ఆశ్చర్యపరిచే విధంగా దానిని ప్రత్యేకంగా వాడుకునే వాళ్ళు కూడా తరచూ కనిపిస్తుంటారు. దాదాపు అలాంటి
విజయనగరం జిల్లాలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బొబ్బిలి పారిశ్రామికవాడలో ఉన్న బాలాజీ కెమికల్స్ లో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన
చత్తీస్గఢ్ ఏజెన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. చత్తీస్గఢ్ రాష్ట్రం
ఈ మధ్య స్మార్ట్ వాడకం కొందరికి వ్యాసనంగా మారింది. రోజులో ఎక్కువ గంటలు ఫోన్ వాడకంలోనే గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో వాట్సాప్లో అభ్యంతకరమైన అంశాలను పంపిన ప్రైవేటు
గూగుల్ పై కూడా సైబర్ నేరగాళ్లు పడ్డారు. తాజాగా ఆ సంస్థ యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ వాటిపై నజర్ పెట్టారు.