తాజాగా చైనా అధికారులు అక్కడి ప్రజలకు డిజిటల్ చెత్త బుట్టలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం బీజింగ్లోని కొన్ని ప్రదేశాల్లో ఈ డిజిటల్ చెత్త బుట్టలను ఏర్పాటు చేశారు.
అబుదాబి నుంచి ముంబై వెళ్తున్న విమానంలోని ప్రయాణికులను హడలెత్తించాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళ్తే… తుషార్ చౌదరి అనే 27 ఏళ్ల యువకుడు విమానంలో టాయిలెట్కు వెళ్లి
సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇస్తారు. తీరా ఎన్నికలు పూర్తయ్యాక వాటిని పక్కన పెట్టేస్తారు. కొంతమంది అయితే ప్రజల నిధులను దుర్వినియోగం చేస్తారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లా కేంద్రంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్ఐటీ(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ హాస్టల్లోని
ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారస్థులు ఎరువుల నిల్వలను బ్లాక్ చేయడంతో కొరత ఏర్పడింది. ఈ క్రమంలో
తాలిబన్ల అధికార ప్రతినిధి, ఆఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైనికులను ఉపసంహరించుకొనే అంశంపై విభేదాలన్నీ పరిష్కారమయ్యాయని వెల్లడించారు. అతివాద ముఠాలతో సంబంధాలు ఉండకూడదన్న అమెరికా షరతును తాము అంగీకరించామని
ప్రముఖ అమెరికన్ బాస్కెట్బాల్ ఆటగాడు డీజే కూపర్ కు సంబంధించిన ఓవిషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటర్నెషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ (ఏఫ్ఐబీఏ) 2018లో
కెంటుకీకి చెందిన కాథరిన్ అహ్లర్స్ (28) అనే మహిళను లెక్సింగ్టన్లో శుక్రవారం రాత్రి 11.30 ప్రాంతంలో మద్యం మత్తులో రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనం నడుపుతుంటే వించెస్టర్ పోలీసులు
ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిసిటీ బాక్స్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఆరుగురు సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన నగరంలోని జకీర్ నగర్లో చోటుచేసుకుంది.
పోలీసులు క్రిమినల్స్ కోసం ‘మోస్ట్ వాంటెడ్’ ప్రకటనలు ఇవ్వడం సర్వసాధారణం. ఆ ప్రకటనల్లో సదరు నేరస్తుడి ఫొటో తప్పనిసరిగా ఉంటుంది. లింకన్ షైర్ కు చెందిన స్టీఫెన్