రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి బీ-ఫార్మసీ చదువుతున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఈ ఘటనతో
హైదరాబాదులోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆగివున్న ఉన్న ఇంటర్సిటీ రైలు ట్రాక్పైకి ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చి ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంఎంటీఎస్ డ్రైవర్
హైదరాబాదులోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్సిటీ, ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొనడంతో 30 మందికిపైగా గాయాలైనాయి. ఆగివున్న ఉన్న ఇంటర్సిటీ రైలు
మద్యం మత్తులో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బీభత్సం సృష్టించాడు. ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి ఇద్దరు యువకుల మృతికి కారణమయ్యాడు. హైదరాబాద్, రాయదుర్గం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇటీవల మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఎక్కువ అయ్యింది. దీనితో గస్తీ పెంచిన అధికారులకు మరోసారి భారీగా గంజాయి దొరికింది. ఓ కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా
యధారాజా తధా ప్రజా అన్నట్టు, గురుస్థానంలో ఉండి తప్పుద్రోవలు మనలేకపోతున్న గురువుల వద్ద నేర్చిన విద్యార్థులు మాత్రం సరైన బుద్దితో ఎలా నడుచుకుంటారు.. ఇది అన్ని స్థాయిలలో
అనుకోని పరిస్థితులలో నేరాలకు పాల్పడి శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు క్షమాబిక్ష కోసం రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకోవడం సహజంగా వస్తున్నదే. ఆయా నేరస్తుల పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, రాష్ట్రపతి
ఏడుగుగు ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు గురిచేసినట్టు అరోపణలు ఎదుర్కోన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.