మహిళల కంటే పురుషులే ఎక్కువగా కరోనా వైరస్ బారినపడుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడయ్యింది. దేశంలో నమోదయిన కేసుల్లో మహిళల కంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. పురుషులు
చాలామందికి చిగుళ్లలో రక్తం కారుతుంది. అయితే దీన్ని సాధారణంగా పెద్ద సమస్యగా పరిగణించరు. చిగుళ్ళ సంరక్షణ గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు. సరైన ఓరల్ హైజీన్
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కరోనా వైరస్ నిర్మూలనకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా కరోనా వైరస్ సోకిందా లేదా అనేది తెసుకోవడానికి
కరోనా పేషంట్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ కచ్చితంగా పని చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు ప్లాస్మా థెరపీ కొత్త ఆశలను చిగురింపచేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఓ పేషెంట్పై ప్రయోగాత్మకంగా
గురక పెడుతున్నారంటే ప్రశాంతంగా పడుకుంటున్నారనే అపోహ ఉండేది. కానీ అభివృద్ధి చెందిన వైద్య విజ్ఞానం గురకకు సంబంధించి ఎన్నో వాస్తవాలను కళ్ళ ముందు ఉంచుతోంది, గురక వల్ల
వేసవి కాలంలో ముఖ్యంగా రోహిణీకార్తె సమయంలో మన శరీరంలో వాటర్ లెవెల్స్ మాటిమాటికీ తగ్గిపోతూ ఉంటాయి. డీహైడ్రేషన్ స్టేజ్కి వెళ్లిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు వడ దెబ్బ తగిలి
కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషులు అధికంగా మరణిస్తున్నారు. ఈ వ్యత్యాసానికి జన్యుపరమైన కారణాలు ఉన్నాయంటున్నారు కెనడాకు చెందిన ఫిజీషియన్ డాక్టర్ షరోన్ మోలెమ్.