ప్రభుత్వ కాన్వాయ్ లో జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమ ప్రాంగణానికి బయలుదేరారు. తనతోపాటుగా కుటుంబ సభ్యులు, కొందరు ముఖ్య నేతలు ఉన్నారు. ఇప్పటికే ప్రాంగణం అతిరధ మహారాదులతో, వైసీపీ
వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం సరిగ్గా 12:23 గంటలకు ‘జగన్ అనే నేను..’ అంటూ వైఎస్
రెవెన్యూ శాఖ కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో భాగంగా జిల్లాల నుంచి వివరాలు కోరుతోంది. ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని వైకాపా ఎన్నికల్లో హామీ ఇచ్చిన
విజయవాడలో అర్ధరాత్రి భీకర గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు నగరంలో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. జగన్
కర్నూలు జిల్లాలో ఉదయాన్నే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నటేకూరు దగ్గర ఓవర్టేక్ చేయబోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి అతిథిగా విచ్చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన అనంతరం జగన్ హైదరాబాద్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లగా అపూర్వ స్వాగతం
జగన్ ఇవాళ ఇడుపులపాయ విచ్చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం కడప సీఎస్ఐ చర్చి, అమీన్ పీర్ దర్గాలను సందర్శించిన ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాసేవకే తన జీవితం అంకితమని తెలిపారు. తాను సినిమాలో నటించబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను ఆయన ఖండించారు.
జగన్ ప్రమాణ స్వీకారానికి రాబోయే సినీ హీరోల గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం కార్య
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడపకు చేరుకున్నారు. ఈ ఉదయం కలియుగ దైవం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో