telugu navyamedia

ఆంధ్ర వార్తలు

నోటీసులు లేకుండా ప్రాజెక్ట్ పనులు ఎలా ఆపేస్తారు: దేవినేని

vimala p
పోలవరం ప్రాజెక్టు టెండర్లపై ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తప్పుపట్టారు.ప్రాజెక్టు విషయంలో తొలి నుంచీ దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఎట్టకేలకు

పీవీపీ చెల్లించాల్సింది రూ. 148.90 కోట్లు.. ఆస్తుల వేలానికి బ్యాంకు నిర్ణయం!

vimala p
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పొట్లూరి వరప్రసాద్‌ ఆస్తులను వేలం వేసేందుకు కెనరా బ్యాంకు సిద్ధమైంది. తమకు చెల్లించాల్సిన రూ. 148.90 కోట్ల మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు

ఏపీ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం..ఆర్థిక శాఖ వివరణ!

vimala p
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా శాఖల ఉద్యోగులకు ప్రతినెల చెల్లించే వేతనాలు ఆలస్యం కావడం పై ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. జీతాలు చెల్లించకలేకపోవటానికి నిధుల కొరత కారణం

ఇక అమరావతిలో.. జగన్, కేసీఆర్ చర్చలు!

vimala p
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ లో నిన్న సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వ్యవహారం ఇప్పటికే

చంద్రబాబుకు తాను ఎప్పటికీ కృతజ్ఞుడిని: సుజనా చౌదరి

vimala p
ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన

ఏపీసీఎం జగన్ లేఖతో.. రామాయపట్నంలో పెద్ద ఓడరేవు .. : జీవీఎల్

vimala p
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఏపీలో రామాయపట్నం పోర్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖ పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని అన్నారు. దుగరాజపట్నంలో ఓడరేవు

బీజేపీలోకి .. భారీ చేరికలు.. టీడీపీ, జనసేన వాళ్లే అధికం..

vimala p
ఆకర్ష్ పధకానికి అద్భుతమైన స్పందనతో ఆయా పార్టీల నుండి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు.

ఏపీలో మొదటి .. సోలార్ విమానాశ్రయం..

vimala p
రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం లో నేటి నుంచి సౌర వెలుగు లు విరజిమ్మనున్నాయి విమానాశ్రయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన సౌర విద్యుదుత్పత్తి

రేపటి నుంచి శ్రావణమాసం ..ఈ సారి శుభ ముహూర్తాలు లేవు!

vimala p
మహిళలు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం రేపు ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరంలో మాసం తొలిరోజునే శుక్రవారం కావడం గమనార్హం. వాస్తవానికి నేటి మధ్యాహ్నం నుంచే శ్రావణమాసం

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ తేదీ ఖరారు!

vimala p
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారైంది. ఏపీలో మూడు…తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్ కూడా 4జీ.. ఏపీలో నేడు ప్రారంభం!

vimala p
ప్రైవేటు టెలికాం కంపెనీలు శరవేగంతో 4జీ సేవల్లో దూసుకుపోతుంటే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఇంకా 3జీలోనే ఉండిపోయింది. ప్రైవేటు టెలికాం కంపెనీలతో పోటీ

కృష్ణా జిల్లాలో రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు

vimala p
తమకు పరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్న రైతులను కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడులో పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న