టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతి రైతుల ఆందోళనకు సంఘీభావంగా దేవినేని గొల్లపూడిలో రోడ్డుపై బైఠాయించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని
ఏపీ రాజధానిని విశాఖపట్నం తరలిస్తామన్న ప్రకటనను స్వాగతిస్తున్నామని కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పడంపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. ఈ
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కెవిపల్లి మండలం మహల్ క్రాస్రోడ్డు వద్ద కారును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశంపై జనసేన అగ్రనేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తే, సచివాలయ భవనాలు వస్తాయని అన్నారు.
ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రెండు జిల్లాల మంత్రులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గుంటూరు, కృష్ణా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు,
మూడు రాజధానుల ప్రతిపాదనపై ఏపీలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా అమరావతిలో ఓ రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన పోలీసులు అప్రమత్తమై అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములను కాపాడుకునేందుకే విశాఖపట్టణంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఉత్తరాంధ్రను దోపిడీ కేంద్రంగా చేసే పన్నాగంలో
విశాఖను రాజధానిగా ఏర్పాటు చేసే దిశగా తొలి అడుగు పడినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ
అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని టీడీపీ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజధాని