telugu navyamedia

ఆంధ్ర వార్తలు

దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు

vimala p
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతి రైతుల ఆందోళనకు సంఘీభావంగా దేవినేని గొల్లపూడిలో రోడ్డుపై బైఠాయించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని

మంత్రి బొత్స ఇంటి వద్ద ఉద్రిక్తత!

vimala p
ఏపీ సీఎం జగన్ చేసిన రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రకటన పై అమరావతి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం విజయవాడలోని ఏపీ మంత్రి బొత్స

రెండు జిల్లాల ఎమ్మెల్యేలపై కేశినేని సెటైర్లు

vimala p
ఏపీ రాజధానిని విశాఖపట్నం తరలిస్తామన్న ప్రకటనను స్వాగతిస్తున్నామని కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పడంపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. ఈ

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

vimala p
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కెవిపల్లి మండలం మహల్‌ క్రాస్‌రోడ్డు వద్ద కారును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

మూడు రాజధానులు అంశంపై స్పందించిన లక్ష్మీనారాయణ

vimala p
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశంపై జనసేన అగ్రనేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తే, సచివాలయ భవనాలు వస్తాయని అన్నారు.

రెండు జిల్లాల మంత్రులతో జగన్ కీలక సమావేశం

vimala p
ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రెండు జిల్లాల మంత్రులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గుంటూరు, కృష్ణా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు,

పెట్రోల్ పోసుకుని అమరావతి రైతు ఆత్మహత్యాయత్నం!

vimala p
మూడు రాజధానుల ప్రతిపాదనపై ఏపీలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా అమరావతిలో ఓ రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన పోలీసులు అప్రమత్తమై అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

కబ్జా భూములను కాపాడుకోవడానికే విశాఖలో రాజధాని: యనమల

vimala p
వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములను కాపాడుకునేందుకే విశాఖపట్టణంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఉత్తరాంధ్రను దోపిడీ కేంద్రంగా చేసే పన్నాగంలో

రాజధానిగా ఏర్పాటు దిశగా.. విశాఖకు రూ. 394.50 కోట్ల నిధుల విడుదల!

vimala p
విశాఖను రాజధానిగా ఏర్పాటు చేసే దిశగా తొలి అడుగు పడినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ

రాజధానిగా అమరావతినే కొనసాగించాలి: పత్తిపాటి పుల్లారావు డిమాండ్

vimala p
అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని టీడీపీ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం:హోం మంత్రి సుచరిత

vimala p
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజధాని

వైసీపీ సర్కారుకు చంద్రబాబు వార్నింగ్

vimala p
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ సర్కారు పై నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు కేశినేని నాని, బుద్ధా వెంకన్నలను గృహనిర్బంధం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. ధర్నాచౌక్