మూడు రాజధానులు అంశంపై స్పందించిన లక్ష్మీనారాయణvimala pDecember 26, 2019 by vimala pDecember 26, 201901308 ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశంపై జనసేన అగ్రనేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తే, సచివాలయ భవనాలు వస్తాయని అన్నారు. Read more