telugu navyamedia

Jana Sena Lakshminarayana Capitals

మూడు రాజధానులు అంశంపై స్పందించిన లక్ష్మీనారాయణ

vimala p
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశంపై జనసేన అగ్రనేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తే, సచివాలయ భవనాలు వస్తాయని అన్నారు.